Home » Author »Harishth Thanniru
భారీ వర్షాలకు అకస్మాత్తుగా వరద ముంచెత్తడంతో ఓ నగల దుకాణం నుంచి చూస్తుండగానే దాదాపు 20 కిలోల బంగారం నగలు, నగదు కొట్టుకుపోయాయి.
ఏపీ ప్రభుత్వం ఆగస్టు 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడత రూ.7వేలు జమ చేయనున్నారు.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై..
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
19ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి డాలర్ల కేసులో అధికారులు, ఉద్యోగులకు ఊరట లభించింది.
అగ్రరాజ్యం అమెరికా, పాకిస్థాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో భారత్ పేరును ప్రస్తావిస్తూ..
తెలంగాణలో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. వారిపై అనర్హత వేటు పడుతుందా.. సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇవ్వనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే బేక్ ఫాస్ట్ అందించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.
ఫేమస్ అయ్యేందుకే సొంత అక్కను చంపిండు..! హత్యకు ముందు ఇన్స్టాలో రీల్.. కొత్తూరు హత్య ఘటనలో సంచలన విషయాలు..
ఓవల్ మైదానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మైదానం చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవపై టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించారు.
ఐదో టెస్టు మ్యాచ్ను డ్రా లేదా విజయం సాధించడం ద్వారా సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు బిగ్షాక్ తగిలింది.
భూమిని అణువణువు 12రోజులకు ఒకసారి స్కాన్ చేయనున్న ‘నిసార్’ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లేందుకు రంగం సిద్ధమైంది.
లోక్సభలో రెండోరోజు ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.
బీసీ బిల్లు సాధనకోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
ఝార్ఖండ్ రాష్ట్రం దేవ్ఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18మంది కన్వర్ యాత్రికులు మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో విషాదం ఘటన చోటుచేసుకుంది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మీరట్ ప్రభుత్వ ఆస్పత్రిలో 30ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్సీఎల్టీలో ఊరట లభించింది.
సరోగసి పేరుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యెమెన్ లో ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి.