Home » Author »Harishth Thanniru
సుదీర్ఘకాలం పాటు ఆర్బీఐ గవర్నర్ గా శక్తికాంత దాస్ పనిచేశారు. ఇటీవల ఆయన పదవీకాలం పూర్తికావడంతో ..
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంకు వెళ్లనున్నారు.
తొలి దశలో ఇళ్లు మంజూరి అయిన లబ్ధిదారులు త్వరగా తమ ఇంటి నిర్మాణాలు పూర్తిచేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎందుకు ఆడలేదు.. అతన్ని పక్కన పెట్టేశారా..
బంగారం ప్రియులు ఎగిరిగంతేసే వార్త. ఎందుకంటే.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఏప్రిల్ చివరి నాటి వీటి ధరలు..
దక్షిణ కొరియా రాజ్యాంగ ధర్మాసనం ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పై అభిశంసనను ఏకగ్రీవంగా సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.
దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు -2025 పార్లమెంట్, రాజ్యసభల్లో ఆమోదం పొందింది.
ఏపీలోని రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.
మంత్రి నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ‘మన ఇల్లు - మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఐదు మిలియన్ డాలర్ల విలువైన కొత్త గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ప్లూ బారినపడి వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
హైదరాబాద్ నగరంలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు..
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. గురువారం మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో ..
దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 రాజ్యసభలోనూ ఆమోదం పొందింది.
దేశంలోని పలు ప్రదేశాలకు సమ్మర్ టూర్ ప్యాకేజీలను రైల్వే శాఖ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బయలుదేరే సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ రైలుకు సంబంధించి నాలుగు ప్యాకేజీల వివరాలను వెల్లడించింది.
ఇంటర్నేషనల్ మార్కెట్ లో కదలికల వల్ల మిర్చి యార్డులో ధరలు కొంతమేర పుంజుకుంటున్నాయి.
ఉప ఎన్నికల గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది..
పరిటాల రవి హత్య కేసుపై మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.