Home » Author »Harishth Thanniru
హెచ్ సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్శిటీ భూమి లేదని చెప్పింది.
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు.
కాషాయ దుస్తులు ధరించిన హిందువులు నమాజ్ చేస్తున్న ముస్లిం సోదరులపై పూల వర్షం కురిపించారు.
అదిలాబాద్ జిల్లా ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూ గురించి మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గఢ్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.
తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వారికి..
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం సమూల మార్పులు చేసింది.
ఆస్తి పన్ను చెల్లింపుదారులు మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీలో 50శాతం రాయితీ కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) శుభవార్త చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గించింది.
మ్యాచ్ అనంతరం ఆర్ఆర్ జట్టు ప్లేయర్ అభిషేక్ పోరెల్ మాట్లాడుతూ అక్షర్ పటేల్ కెప్టెన్సీ, కేఎల్ రాహుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
నితీశ్ రాణా అశ్విన్ వేసిన నాల్గో బంతిని క్రీజు వదలి ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. ఇది పసిగట్టిన అశ్విన్.. బంతిని వైడ్ బాల్ వేశాడు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మీ రాశి ప్రకారం అదృష్ట సంఖ్య.. కలిసొచ్చే వారం.. కలిసొచ్చే రంగులు.. అదృష్ట దైవం వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకం ద్వారా 70ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది.
కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రాధాన్య రంగాల రుణాల (పీఎస్ఎల్) మంజూరులో అనుసరించాల్సిన నిబంధనలపై అన్ని బ్యాంకులకు ఆర్బీఐ..
రిజిస్ట్రేషన్ల శాఖలో నూతన సాంకేతిక విధానాన్ని వినియోగించి పారదర్శక సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.