Home » Author »Harishth Thanniru
గవన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు..
తెలంగాణలోని రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందాకకూడా కాంట్రాక్టు పద్దతిలో కీలక పదవుల్లో కొనసాగుతున్న ..
కొడుకును టెన్త్ పరీక్షల్లో పాస్ చేయించేందుకు ఓ తండ్రి పక్కాప్లాన్ వేశాడు. కానీ, ప్లాన్ బెడిసికొట్టడంతో తండ్రీ, కొడుకులతోపాటు మరికొందరి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణం ప్రక్రియ జరగాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా
తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే కల్లుతో వైన్, అరక్ తదితర అనుబంధ పదార్థాల తయారీ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని..
Maharashtra: స్కూళ్లకు వరుస సెలవులు వచ్చాయంటే చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతూ సంతోషంగా గడుపుతారు. ఈ క్రమంలో కొందరు బెలూన్స్ ఊదుతూ, వాటిని గాల్లోకి ఎగురవేస్తూ ఆటలాడుతుంటారు. అయితే, బెలూన్ లో గాలిని నింపుతున్న సమయంలో మహారాష్ట్రలో విషాద ఘటన �
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ప్లేయర్ హర్షల్ పటేల్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.
SRH vs LSG మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్ రైజర్స్ జట్టు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి ..
మంత్రి నారా లోకేశ్ మరోసారి మానత్వం చాటుకున్నారు. సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో..
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురికావటంతో ఆయన్ను బుధవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
కేటీఆర్ మాట్లాడుతూ.. అవయవ దానం బిల్లుకు బీఆర్ఎస్ తరపున తాము సంపూర్ణ మద్దతును ఇస్తున్నామని అన్నారు.
ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న అన్నదమ్ముళ్లను పోలీసులు అరెస్టు చేశారు.
జ్యోతిష్యం పేరుతో సాప్ట్ వేర్ ఉద్యోగి నుంచి రూ.12.50లక్షలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.
సుదీర్ఘకాలం తరువాత భూమిపైకి తిరిగివచ్చిన నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ భార్య డీనా విల్మోర్ ప్రస్తుతం అతని ఆరోగ్యంపై కీలక విషయాలు వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు..
రేషన్ కార్డు దరఖాస్తుదారులకు లబ్ధిచేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి.
భద్రాచలం పట్టణంలో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. పది గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ తరువాత ..