Home » Author »Harishth Thanniru
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్ పై సీరియస్ అయ్యాడు. అతనివైపు దూసుకెళ్లి..
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది.
ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న వేళ హెచ్సీఏ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర..
ముంబై ఇండియన్స్ ఓటమి అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ జట్టు ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. బేస్ మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసిన వారికి..
తెలుగుదేశం వారసత్వాన్ని భావితరాలకు అందించాలి. పార్టీలో యువరక్తంతో ముందుకెళ్లాలని చంద్రబాబు అన్నారు.
టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలో పార్టీలో సంస్కరణలపై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర ..
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల స్వయం ఉపాధి కోసం రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కేరళపాల్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 20 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది.
మియన్మార్, థాయిలాండ్ లలో సంభవించిన భారీ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో భవనాలు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది..
తన కుమార్తెను వేరే కులం వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలుసుకొని యువతి తండ్రి కక్ష పెంచుకున్నాడు. యువకుడి పుట్టినరోజు నాడు గొడ్డలితో వెంటబడి హతమార్చాడు.
అమీన్పూర్లో ముగ్గురు చిన్నారుల మృతికేసు తీవ్ర కలకలం సృష్టించింది. వారి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
43ఏళ్ల వయసులోనూ మైదానంలో కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని చురుకుదనం చూపిస్తున్న ధోనీ.. మరోసారి ఐపీఎల్ వీక్షకులను ఆశ్చర్యపర్చాడు.
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 17ఏళ్ల తరువాత చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించింది.
చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై అర్ధ సెంచరీ సాధించడం ద్వారా రజత్ పాటిదార్ ఆర్సీబీ కెప్టెన్ గా..
శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లండన్ లో చేదు అనుభవం ఎదురైంది. లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో ఆమె ప్రసంగిస్తున్న సమయంలో
మియన్మార్, బ్యాంకాక్ లలో భారీ భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి.. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.