Home » Author »Harishth Thanniru
జట్టులోకి బుమ్రా ఎంట్రీ స్పష్టత వచ్చినా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి తుది జట్టులో చేరతాడా.. లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా మూడు దశల్లో నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది.
అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా పోటెత్తారు.
రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఆ మ్యాచ్ లో బుమ్రా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అమెరికన్ ప్రజలు పెద్దెత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
తాజా ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పందించింది. విదేశీ ప్రేక్షకులు పాక్ ఆటగాళ్ల పట్ల అసభ్యకరమైన భాషను ఉపయోగించారని ఆరోపించింది.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది.
అధునాతన సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ హోదాలో ఇన్ చార్జిగా నాలుగేళ్లపాటు చక్రధర్ పనిచేశాడు.
రాజస్థాన్ జట్టుపై ఓటమి తరువాత పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా పవర్ కట్ అయింది.. ఈ క్రమంలో పాక్ బ్యాటర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంకు ఎంపికైన లబ్ధిదారుల రెండో జాబితాను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు..
పన్నెడేళ్ల ఆటిజం బాలికపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రక్సెల్ - సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో ..
ప్రస్తుతమున్న కాలంలో అమ్మతనం అనేది చాలా మంది మహిళలకు అంత సులువుగా దొరకట్లేదు. సంతానలేమి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది.
తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులంలో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్ల పై ఆ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది.
మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీ వెళ్లినట్లు ..
తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలపై ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు..