Home » Author »Harishth Thanniru
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మరింత మేలుచేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూయార్క్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ నదిలో కుప్పకూలిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఓ తండ్రి తన ఏడేళ్ల కొడుక్కి విషం ఇచ్చి చంపేశాడు. ఆ తరువాత అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఢిల్లీ తన విజయపరంపరను కొనసాగించింది. ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు జట్టుపై విజయం సాధించింది.
మహానగరం ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడి కేసులో నిందితుడు తహవ్యూర్ రాణా గురువారం భారత్ కు చేరుకోనున్నాడు.
అమెరికా, చైనా దేశాల మధ్య టారిఫ్ వార్ జరుగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించాడు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను అధికారికంగా ప్రకటించింది.
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే ఇమిగ్రేషన్ రూల్స్ ను కఠినతరం చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థులకు ..
సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆరు ప్లాట్ ఫామ్స్ మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
కాన్గల్ గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
ఉరుములతో కూడిన వర్షంతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లపై 90రోజుల విరామం ప్రకటించిన తరువాత గురువారం ఆసియా మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి.
ఐపీఎల్ - 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయాల్లో సాయి సుదర్శన్ కీలక భూమిక పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును నమోదు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని మందు బాబులకు గుడ్ న్యూస్. త్వరలో రాష్ట్రంలోకి కొత్త మద్యం బ్రాండ్లు రాబోతున్నాయి.
టెన్త్ పూర్తిచేసుకొని ఇంటర్మీడియట్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
: మైక్రోసాప్ట్ సంస్థ ఇద్దరు ఉద్యోగులను తొలగించింది. వారిలో భారతీయ అమెరికన్ వానియా అగర్వాల్ కూడా ఉన్నారు.