Home » Author »Harishth Thanniru
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సచివాలయంలో అందజేశారు.
హైదరాబాద్ లో ఎస్ఆర్ హెచ్ టీం సభ్యులు బస చేసిన హోటల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
విభిన్న రంగాలకు చెందిన ఆరుగురు మహిళలు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ ‘బ్లూ ఆరింజిన్’ తన న్యూ షెపర్డ్ రాకెట్ లో..
డ్రోన్ల తయారీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హబ్ గా మార్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కు వేల కోట్ల రూపాయలు మోసం చేసి, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో పోలీసులు అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు ధ్రువీకరించాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మందికి మేలు చేకూర్చేలా కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో పలు జిల్లాలో సోమవారం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదేక్రమంలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయంకు మహర్దశ పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ..
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) రద్దు చేస్తామంటూ అమెరికా చట్ట సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఆమోదం పొందితే చదువులకోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను ఇబ్బందుల్లో పడేస్తుంది.
విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో మళ్లీ మాల్ ప్రాక్టీస్ కలకలం రేపింది.
ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది.
మంగళగిరి నియోజకవర్గంలోని చిన్నకాకానిలో 100 పకడల ఆస్పత్రికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
ఇప్పటి వరకు టైప్1, టైప్ 2 డయాబెటిస్ గురించే అందరికీ తెలుసు. కానీ, ఆ జాబితాలోకి కొత్తగా మరోరకం డయాబెటిస్ వచ్చి చేరింది.
ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో మధ్యాహ్నం వేళల్లో ..
మైదానంలో అభిషేక్ శర్మ, హెడ్ లు బౌండరీల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు స్టాండ్స్ లో ఆ జట్టు యాజమాని కావ్యా మారన్ గంతులేస్తూ..