Home » Author »Harishth Thanniru
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన సతీమణితో కలిసి పుష్ప2 సినిమా పాటకు డ్యాన్స్ చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినప్పటికీ ఇప్పటి వరకు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టలేదు..? ఏప్రిల్ 19వ తేదీనే అవిశ్వాసం ఎందుకు..
ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కేసులో కీలక సూత్రధారులుగా భావించిన వారికి నోటీసులు ఇచ్చి వరుసగా విచారణకు పిలుస్తున్నారు.
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమైంది. ఫలితాలను ఈనెల..
ఉదయం 11గంటలకు జీవీఎంసీ ఇన్ ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ అధ్యక్షతన ‘మేయర్ అవిశ్వాస’ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
అర్షదీప్ ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఈ సీజన్ మెగా వేలానికి ముందు వదిలేసింది. అయితే, వేలంలో అతన్ని తిరిగి రూ.18కోట్లు పెట్టి దక్కించుకుంది.
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై ఓటమి అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.
తెలంగాణ, ఏపీలో పెళ్లిళ్ల సందడి ఇక జోరందుకోనుంది.
చిలుక చేసిన పనికి చిలుక జ్యోతిష్యుడు, బైక్ మెకానిక్ మధ్య వివాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి విషయం పోలీస్ స్టేషన్ వద్దకు చేరింది.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాకిచ్చింది.
భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు భారతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. వీటికి యునెస్కో ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
తెలంగాణలో మూడ్రోజులపాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
జూన్ 2వ తేదీ నాటికి ఈ నాలుగు మండలాల్లోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.
టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు.
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది.
మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
వైసీపీ నేతలు వర్సెస్ కూటమి నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య తిరుమలలో హైటెన్షన్ నెలకొంది. గోశాలలో ఆవుల మృతిపై రాజకీయం వేడెక్కింది.
తన బిడ్డకు తండ్రి ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అంటూ ప్రముఖ రచయిత అష్లీ సెయింట్ క్లెయిర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో సంచలన ఫోస్టు చేసిన విషయం తెలిసిందే.