Home » Author »Harishth Thanniru
తల్లి, సోదరుడు గుర్తు తెలియని కారణాలతో మరణించారు. నాలుగేళ్ల చిన్నారి ‘ప్రామిస్’ వారి మృతదేహాల వద్ద బెడ్ పై కూర్చొని..
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల తన కూతురికి తల్లి కూల్ డ్రింక్ లో ఎలుకల ముందు కలిపి తాగించింది.. ఆ తరువాత ఆమె..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం తరువాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. రోహిత్ శర్మ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ లో అత్యధిక సార్లు ..
గత మ్యాచ్ లో ఆర్సీబీ జట్టును వారి సొంతగడ్డపై ఓడించాక పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. తాజాగా.. విరాట్ కోహ్లీ ఆర్సీబీ విజయం తరువాత ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు..
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైంది.
క్రీడల్లో ప్రతిభ కలిగి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన వారికి పోటీ పరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మ్యాచ్ అనంతరం ఆవేష్ ఖాన్ మాట్లాడుతూ.. మ్యాచ్ గెలిచినప్పటికీ విజయోత్సవ సంబురాలు చేసుకోలేక పోయానని అన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఓటమి తరువాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడారు. ఈ ఓటమి బాధను జీర్ణించుకోవటం కాస్త కష్టం.
04 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ (7) నిరాశపర్చాడు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భూభారతి చట్టం అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరించాలని నిర్ణయించింది.
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది.
ఒకవైపు బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నా.. వాటి కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ఆ స్థాయిలో దేశంలో బంగారం దిగుమతులు పెరుగుతున్నాయి.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..