Home » Author »Harishth Thanniru
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు.
సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్థాన్ లో వ్యవసాయ రంగంపైనే కాకుండా ఆ దేశ విద్యుత్ సరఫరాపైకూడా ప్రభావం చూపుతుంది.
చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవటంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ..
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఆర్సీబీ విజయం సాధించింది.
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మూడేళ్ల బిడ్డ కోసమైనా తనను వదిలేయండి అంటూ భరత్ భూషణ్ ఉగ్రవాదులను వేడుకున్నా వదల్లేదు..
పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ‘ఎక్స్’ఖాతా ను భారత్ లో నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
టిబెట్ లో ప్రారంభమై భారతదేశం, పాకిస్థాన్ రెండింటి గుండా ప్రవహించే సింధు నదీ వ్యవస్థ, అప్ఘనిస్థాన్, చైనాలోని కొన్ని ప్రాంతాలను కూడా తాకుతుంది.
ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రెడీ అయ్యారు.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పహల్గాం ఉగ్రదాడి నుంచి తప్పించుకొని కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో వైజాగ్ కు చెందిన ఐదుగురు పర్యాటకులు ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మే2వ తేదీన ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభించనున్నారు.
మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఎస్ఆర్ హెచ్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇషాన్ కిషన్ తీరుపట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పహల్గాంకు టూరిస్టులను తీసుకెళ్లిన హార్స్ రైడర్.. ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నం చేసి, ప్రాణాలు కోల్పోయారు.
పహల్గాంలోని సుందరమైన బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రదారి లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అలియాస్ ఖలీద్ అని..