Home » Author »Harishth Thanniru
సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా సస్పెండ్ చేసేందుకు వీలు లేదా..? ఆర్టికల్ 62 ఏం చెబుతోందంటే..
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ నిర్ణయంపై పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోతుంది. ఇదే సమయంలో ఆ దేశానికి మరో బిగ్ షాక్ తగిలింది.
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది.
పహల్గాంలో ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు అవసరమని ..
తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రె గుట్టల్లో కేంద్ర పాలరామిలటరీ బలగాల నేతృత్వంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
1947లో బ్రిటిష్ వారు భారతదేశ విభజన చేసినప్పటి నుంచి భారతదేశం, పాకిస్థాన్ మధ్య విభేదాలు ఉన్నాయి.
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ ఆల్రౌండర్ కమిందు మెండిస్ బంతితోనే కాదు ఫీల్డింగ్ విన్యాసాలతోనూ ఆకట్టుకుంటున్నాడు.
భారత్ - పాక్ మధ్య యుద్ధం వస్తే.. ఆర్మీ, నేవీ, ఎయిరో ఫోర్స్ లలో ఎవరి బలం ఎంత.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
పాకిస్థాన్ అసలు బండారం బయటపడింది. ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్థాన్ మారిందనేది స్పష్టమైంది.
లష్కరే ఈ తోయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
2019లో బాల్ కోట్ వైమానిక దాడుల సమయం కంటే పాకిస్థాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడి చేయడానికి భారతదేశం అన్నివిధాల సమర్ధతను కలిగిఉంది.
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఇవాళ్టి నుంచి రెండ్రోజులు పాటు భారత్ సమ్మిట్ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సమృద్ధి భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కు..
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు.