Home » Author »Harishth Thanniru
విశాఖ మహానగర పాలక మేయర్ గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కె. కేశవరావు పార్టీలో చర్చిస్తారు. ‘కగార్’ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక, ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని రేవంత్ చెప్పారు.
ఎర్ర సముద్రంలో వేలాది గొర్రెలను తీసుకెళ్తున్న కార్గో షిప్ బోల్తా పడింది. స్థానిక మత్స్యకారులు వాటి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు.
ప్రతిపాదన క్యాలెండర్ ను అధికారులు ప్రభుత్వానికి పంపించనున్నారు. అయితే, ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తుందా.. యథావిధిగా ప్రకటిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
భారత ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానల్స్ లో దాదాపు 63మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్న వారిని మూడు జాబితాలుగా విభజించారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయీద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్థాన్ లో కలకలం రేపుతున్నాయి.
టెన్త్ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకూ గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం నుంచి ..
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ వద్దకు వెళ్లి ‘ఇది నా మైదానం’ అంటూ..
ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య వాగ్వివాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్ లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడి.. ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది.
నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అక్షర్ పటేల్.. దినేశ్ కార్తీక్ (డీకే) రావడాన్ని గమనించి ప్రాక్టీస్ ను ఆపేసి డీకేను పలుకరించాడు. ‘నా బ్రదర్ డీకేకు హాయ్ చెప్పేందుకు వచ్చా అంటూ ..
ఇవాళ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పీసీఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు విచారించాల్సి ఉంది. కానీ..
భారత ప్రభుత్వం పాకిస్థాన్ తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో ఆ దేశ ఔషద రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
కోవిడ్ -19 పరిణామాల్లో ఎదురైన ఇబ్బందుల ఫలితంగా ఆన్ లైన్ లో మందులు కొనుగోలు చేసి, ఇంటికి తెప్పించుకొనే విధానం పెరిగింది.
డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో..
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో.. పాకిస్థాన్ నుంచి పొట్ట చేతపట్టుకొని భారత్ కు వచ్చిన హిందూ శరణార్థులు..
ఐపీఎల్ 2025 టోర్నీలో మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మ్యాచ్ మ్యాచ్ కు పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు మారిపోతున్నాయి.