Home » Author »Harishth Thanniru
కుంకుమ పువ్వు.. ఈ పేరెత్తితే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కాశ్మీర్ ప్రాంతం. పహల్గాం ఉగ్రదాడి తరువాత కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పాకిస్థాన్ వైమానికదళం ప్రస్తుతం మూడు సైనిక విన్యాసాలను ఒకేసారి నిర్వహిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
కేంద్రం ‘కుల గణన’ నిర్ణయంపై మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక కామెంట్స్ చేశారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్లు పూర్తిగా గులాబి రంగు జెర్సీని ధరించి మైదానంలోకి వచ్చారు. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు వచ్చే ప్రజలకు మూడుపూటలా ప్రత్యేక మెనూతో ఆహారాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటనకు రానున్నారు. రాజధానిలో పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.
ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. షెడ్యూల్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజునుంచే ఎస్సీ హోదాను కోల్పోతారని..
గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన 14ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ... ముంబైతో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయ్యాడు.
రాష్ట్రంలోని అర్హత కలిగిన క్రీడాకారులంతా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలని క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కడేనని భ్రమపడుతున్నాడు. కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ విలన్.
కులగణనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
ముకేశ్ అంబానీ కుటుంబంలో పెంపుడు కుక్క ’హ్యాపీ’ బుధవారం కన్నుమూసింది.
జనన, నివాస ధ్రువీకరణ పత్రాలు మాత్రమే పౌరత్వం నిర్ధారణకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ..
రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
బార్డర్ లో పాకిస్థాన్ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై పాకిస్థాన్ కు భారత్ హెచ్చరిక జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్ఆర్ఎస్) గడువు పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది.
యుజ్వేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్ తో హ్యాట్రిక్ వికెట్లు తీయడంతోపాటు ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.