Home » Author »Harishth Thanniru
భారత్ దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్ కోట్ ఎయిర్ పోర్టులను 48గంటల పాటు మూసివేసింది.
భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూ’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
పహల్గాం లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది.
2016 నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద టీటీడీ ఉచితంగా వివాహాలు నిర్వహిస్తూ వస్తోంది.
గల్ప్ దేశాలకు పంపిస్తామంటూ ఓ యువతి ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ చేసింది. పైగా..
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు..
ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. కేసు నమోదుపై అన్వేష్ స్సందించారు.
మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ షాకింగ్ న్యూస్. వారంరోజుల్లో మెట్రో రైలు చార్జీలు పెరగబోతున్నాయి.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీంను ప్రవేశపెట్టింది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్లకుపైగా వేగంతో ఈదురు గాలులతోకూడిన వర్షం కురుస్తోంది.
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
పంజాబ్ కింగ్స్ జట్టుపై ఓటమి అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కీలక కామెంట్స్ చేశాడు.
లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పరుగులు రాబట్టడంలో మళ్లీ విఫలమయ్యాడు.
ఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
గతేడాది ఏప్రిల్ నెలలో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.75వేలుగా ఉంది. అప్పటి నుంచి దాదాపు 25శాతం వరకు గోల్డ్ రేటు పెరిగింది.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీసహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు మావోయిస్టులు.,
పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ అన్ని విధాల ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్ఆర్ఎస్) గడువు పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది.