Home » Author »Harishth Thanniru
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రంకావడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది..
టర్కీకి భారత్ గతంలో పెద్ద సాహాయమే చేసింది. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లక్ష్యంగా పాకిస్థాన్ అత్యాధునిక ఫతాహ్-2 మిసైల్ను ప్రయోగించింది. అయితే, భారత రక్షణ వ్యవస్థ హర్యానాలోని సిర్సా మీదుగా ఈ మిసైల్ ను అడ్డగించి కూల్చేసింది.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం..
శ్రీనగర్ సైనిక స్థావరం నుండి ప్రయోగించిన భారత క్షిపణులు రెండు పాకిస్తాన్ వైమానిక దళ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ..
నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి ఉన్న అనేక పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడి చేయడానికి భారతదేశం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను ఉపయోగించింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి భవనాలపై పెద్ద సైజులో రెడ్ క్రాస్ గుర్తును పెయింటింగ్ వేయిస్తారు.
భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ -2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ధర్మశాల స్టేడియంలో మ్యాచ్ రద్దు తరువాత ఇరు జట్ల క్రికెటర్లు వెంటనే మైదానం నుంచి వెళ్లిపోయారు.. ఆ తరువాత..
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర..
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు ..
రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లో హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారుల పర్యవేక్షణలో నాలుగు మోడల్ హౌస్ ల నిర్మాణాన్ని కంపెనీ పూర్తి చేసింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులవేళ భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది.
ఒకపక్క భారత్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్ ఇస్తుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ప్రజలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కోలుకోలేని దెబ్బతీస్తుంది.
భారత్ - పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనేందుకు 100కి పైగా దేశాల నుండి అందగత్తెలు వస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యే అవకాశాన్ని తెలంగాణ టూరిజం శాఖ కల్పిస్తుంది.
గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ..
బురద రాజకీయాల జోలికి నేను వెళ్లను. జగన్ రెడ్డి బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి డ్రామాలు ప్రజలకు తెలుసు.