Home » Author »Harishth Thanniru
భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) స్పందించింది.
ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ప్రక్రియపై ఫోకస్ పెట్టింది.
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివదేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ తరువాత జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తొలి దశలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది.
అంతరిక్ష ఆధారిత నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి భారతదేశం రాబోయే ఐదు సంవత్సరాల్లో 52 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుందని
మురళీ నాయక్ అంతిమయాత్రలో పవన్ కల్యాణ్, లోకేశ్ సహా మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా అండగా ఉంటాయని పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు.
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర వుందన్న ట్రంప్ .. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో జోక్యానికి తహతహలాడుతున్నారు.
జవాన్ మురళీనాయక్ పార్ధివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను దగ్గర కూర్చోబెట్టుకొని ఓదార్చారు.
టెన్త్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఇషికా బాలా తండ్రి శంకర్ సామాన్య రైతు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా దరఖాస్తుదారులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజిస్తుంది.
కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో సింధూ జలాల నిలిపివేతపై భారత్ ప్రభుత్వం ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
తెలంగాణలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పేద విద్యార్థినిలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో కొత్తగా మరో ..
మన దేశంలోని త్రివిధ దళాల్లో అత్యధిక శాతం మహిళలు ఉన్నది ఇండియన్ ఎయిర్ పోర్స్ లో..
పాకిస్థాన్ నీచస్థితికి దిగజారుతోంది. ఏకంగా పిల్లలను కూడా యుద్ధంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. మే8న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 59వ మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది.
శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలను తగ్గించుకోవాలని పాకిస్థాన్, భారత్ దేశాలకు చైనా సూచిస్తుంది.
భారత ఆర్మీ ఉగ్రవాదులకు స్థావరంగా మారిన సరిహద్దు ప్రాంతాల్లోని లాంచ్ ప్యాడ్ లపై మెరుపుదాడులు చేసింది.
మురళినాయక్ స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా. మురళికి చిన్నతనం నుండే దేశభక్తి ఎక్కువ.