Home » Author »Harishth Thanniru
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రైడ్ చేయగా.. కళ్లు చెదిరే స్వర్ణ, వజ్రాభరణాలు, భారీ మొత్తంలో నగదు లభ్యమైంది.
ఐపీఎల్ -2025 పున:ప్రారంభం వేళ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ సీజన్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఆ జట్టు..
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు ఎకరాలు ఆపైన భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేసేందుకు..
ఐపీఎల్ పున: ప్రారంభం వేళ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుకు కష్టాలు వెంటాడుతున్నాయి.
ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో హైదరాబాద్ సహా, పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి, వారి విధులకు ఆటంకం కలిగిస్తే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
సంప్రదాయం పేరుమీద గిరిజనులతో, దళితులతో అందగత్తెల కాళ్లు కడిగిస్తారా..? ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ప్రశ్నించారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10గ్రాముల 22 క్యారట్ల గోల్డ్ పై..
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు.
సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంచలన ప్రశ్నలు సంధించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన కొన్నిగంటలకే.. బంగ్లాదేశ్ ప్లేయర్ తన ‘ఎక్స్’ ఖాతాలో దుబాయ్ కు వెళ్తున్న తెలిపాడు.
ద్రోణి ప్రభావంతోపాటు రుతుపవనాల ప్రభావంతో మూడ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు.
మే17వ తేదీ నుంచి తిరిగి ఆరంభం కానున్న ఐపీఎల్ -18సీజన్ జూన్ 3వ తేదీ వరకు కొనసాగనుంది.
ఐపీఎల్ 2025 సీజన్ లో జరిగే మిగతా మ్యాచ్ లకు బీసీసీఐ పలు నిబంధనలు సడలించింది.
డ్రోన్ల దండును ఎదుర్కోవడానికి భారతదేశం అభివృద్ధి చేసిన మొట్టమొదటి సూక్ష్మ క్షిపణి వ్యవస్థ.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ కు మద్దతుగా టర్కీ నిలిచింది.. అయితే, తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ప్రేమానంద్ మహారాజ్.. ధర్మం, భక్తి, ఆధ్యాత్మికత, జీవితం.. ఇలా క్లిష్టమైన అంశాలను ఎంతో సరళంగా, అందరికీ అర్థమయ్యేలా ..