Home » Author »Harishth Thanniru
సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం పుష్కరాల కోసం ముస్తాబైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర..
రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ..
సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషన్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్) ప్రమాణ స్వీకారం చేశారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి బీసీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది.
రబీ సీజన్ కు సంబంధించి నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కెనడా నూతన విదేశాంగ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు.
అహ్మద్ షరీఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలనుబట్టి పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులకు ఏ స్థాయిలో మద్దతు ఇస్తుందో మరోసారి స్పష్టమైంది.
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి సరికొత్త యాప్ ను అందుబాటులోకి తేనుంది.
విక్రమ్ మిస్రీపై ట్రోల్స్ ను పార్టీలకు అతీతంగా నేతలు, మాజీ దౌత్యవేత్తలు ఖండించారు.
ప్రకాశ్ రెడ్డి విచారణ అనంతరం సీఐ శ్రీధర్ మాట్లాడారు.. హెలికాప్టర్ వద్ద జరిగిన సంఘటనలో ప్రకాశ్ రెడ్డి ఏ1గా ఉన్నారు.
బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటల వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
చైనాతో జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.
అమెరికా రాజ్యాంగంలోని జీతాల నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ పదవిలో ఉన్న ఎవరైనా కాంగ్రెస్ అనుమతి లేకుండా ..
నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య ..
సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లోని కరాచీ బేకరీ పేరు మార్చాలని కొన్నిరోజులుగా డిమాండ్ లు వినిపిస్తున్నాయి.