Home » Author »Harishth Thanniru
రాజస్థాన్ జట్టుపై మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యువ ప్లేయర్లకు కీలక సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన ఛార్జీలను తగ్గిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో నిర్ణయం తీసుకుంది.
భారత్ లో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారతదేశంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలలో 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
రాజ్భవన్ చోరీ కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు శ్రీనివాస్ మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ కేసులో కొద్దిరోజుల క్రితమే జైలుకెళ్లి వచ్చాడు..
గోల్డ్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ ఘటన చోటు చేసుకుంది. అందులోని సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్ లు చోరీ జరిగినట్లు..
సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం ఐదు బాల్స్ ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
ఎస్ఆర్హెచ్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. లసిత్ మలింగ, జస్ర్పీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ లను వెనక్కు నెట్టేసి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
ఐపీఎల్ -2025లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ, దిగ్వేశ్ రాఠిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఏపీలోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత క్రికెట్ కు కోహ్లీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న అవార్డును ఇవ్వాలని ..
చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు, వృద్ధులు ఉన్నారు.
పాతబస్తీ ప్రమాదం ఘటనలో 17మంది మృతి చెండగా.. వారిలో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారు.
చార్మినార్ వద్ద అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
పిల్లల్లో స్వీట్లు తినే అలవాటు తగ్గించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఐఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది.