Home » Author »Harishth Thanniru
భద్రాచలం సీతారామ చంద్రస్వామి మూలవరుల ఫొటోలు దుర్వినియోగం కాకుండా దేవస్థానం కాపీ రైట్ హక్కులను అధికారికంగా పొందింది.
సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 52రోజుల పసికందును సొంత తల్లే చంపేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ మాట్లాడారు.
ఐపీఎల్-2025 సీజన్లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఈ నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల కోసం పోటీపడుతున్నాయి.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
బీజేపీ విషయంలో కవిత వాస్తవాలే మాట్లాడిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
మొదటి విడత కింద మంజూరు చేసిన ఇళ్లలో 20వేల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. ఇందులో 5,200 ఇళ్లు బేస్ మెంట్ వరకు పూర్తయ్యాయి. 300 ఇళ్లు గోడలు పూర్తయ్యి స్లాబ్ కు రెడీ అవుతున్నాయి. మరో 200 ఇండ్లకు స్టాబ్స్ దాకా పూర్తయి ప్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి.
తప్పు ఎవరు చేసినా తప్పే.. ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన ఛార్జీలను తగ్గిస్తూ.. తాజాగా కొత్త ఛార్జీలను ప్రకటించింది.
ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్శిటీ స్పందించింది. ఇది చట్ట వ్యతిరేకమని, యూనివర్శిటీకి తీవ్ర హాని చేస్తుందని పేర్కొంది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై ..
అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది అంటూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి.. ఆర్థికంగా బలోపేతం చేయడానికి రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ముంబై లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న నాని.. త్వరలో అమెరికా వెళ్తారంటూ ప్రచారం జరుగుతుంది.
కవిత రాసినట్లుగా పేర్కొంటున్న లేఖలో కేసీఆర్ కు ఆమె పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాక.. ఈ లేఖలో పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పేరిట అంశాల వారీగా పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
ఏపీలోనూ కొవిడ్ కేసు నమోదైంది. విశాఖపట్టణం మద్దిలపాలెం యూపీహెచ్ సీ పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు పాజిటివ్ నిర్దారణ అయింది.
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రభుత్వం అనుసరించిన మార్గాన్ని ఆప్ఘనిస్థాన్ ఫాలో అవుతుంది.
అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.