Home » Author »Harishth Thanniru
గోదావరి పై తెలంగాణ ప్రాజెక్టులు చేపడితే ఎందుకు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనేక లేఖలు రాశారు.
తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావం ఏమాత్రం ఉండదు. అవినీతిలో, కుంభకోణంలో కూరుకుపోయిన వ్యక్తి కవిత..
ఒంగోలు గిత్తలు, గిర్ ఆవులు.. ఇలా దేశవ్యాప్తంగా పేరుగాంచిన పశు జాతుల్లాగే పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి.
కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్లకు కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయ తెలిసిందే.
దేశంలో మరోమారు కోవిడ్ భయం మొదలైంది. పలు రాష్ట్రాల్లో కరోనా కొత్తవేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
కేరళ రాష్ట్రం కొచ్చి తీరానికి దాదాపు 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియన్ జెండా కలిగిన ఓ కంటైనర్ షిప్ సముద్రంలో మునిగిపోయింది.
Chandrababu Naidu family housewarming ceremony in kuppam: కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు నూతన గృహప్రవేశం చేశారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రహ్మిణి ఇతర కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో
భారత్లో తయారయ్యే ఐఫోన్ల పై అమెరికాలో సుంకాలు విధించినప్పటికీ భారత దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని జీటీఆర్ఐ తన నివేదికలో వెల్లడించింది.
తన కష్టసుఖాల్లో ఆరు దశాబ్దాలపాటు తోడునీడగా నిలిచిన భార్య మరణించడంతో 80ఏళ్ల వృద్ధుడు తట్టుకోలేక పోయాడు.
ఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో ఉదయం, రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు.
ఏపీలో మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పంజాబ్పై ఢిల్లీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉన్న ముంబై జట్టుకు టాప్-2 కు వెళ్లే అవకాశం లభించింది.
రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేపడుతామని చెప్పారు. కానీ, ప్రకటనలకే తప్ప యాక్షన్ తీసుకోవలం లేదని..
ఈసారి రుతుపవనాలు అంచనాకంటే ఎనిమిది రోజుల ముందుగానే కేరళ రాష్ట్రాన్ని తాకాయి. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16ఏళ్లలో ఇదే తొలిసారి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన చేపట్టనుంది.
ఫ్యూచర్ సిటీ పేరును మార్పు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.