Home » Author »Harishth Thanniru
సర్దార్ నాకు దగ్గరి వాడు, ఆయన మరణం నన్ను కలిచివేసింది. సర్దార్ చనిపోయాడని తెలియగానే వెళ్లాలనుకున్నా.. కానీ, అక్కడ నన్ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఫసీయుద్దీన్ అన్నారు.
వచ్చే రెండు నెలల్లో బంగారం ధరలు తగ్గుగాయని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ తన నివేదికలో పేర్కొంది. గోల్డ్ రేటు ఎందుకు తగ్గుతుందనే కారణాలను కూడా వెల్లడించింది.
18ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవతరించింది. తమ జట్టుపై ఇన్నేళ్లు అభిమానులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చింది.
ఆర్సీబీ విజయం తరువాత మైదానంలో సంబురాల్లో మునిగిపోయిన విరాట్ కోహ్లీ ఆ తరువాత తన సతీమణి అనుష్క శర్మ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
ఐపీఎల్ -2025 సీజన్లో అద్భుత బౌలింగ్, బ్యాటింగ్తో ఆకట్టుకున్న టాప్-5 బౌలర్లు, బ్యాటర్లు వీరే..
మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.
కరాచీలోని అత్యంత భద్రత కలిగిన మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. సోమవారం రాత్రి మాలిర్ జిల్లా జైలు ప్రాంతంలో భూకంపం సంభవించింది.
ప్రతి రెవెన్యూ విలేజ్లో మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. ఏ కార్యాలయం చుట్టూ రైతులు తిరగకుండా చేస్తున్నాం.
పాకిస్థాన్లో టాప్ టెర్రరిస్ట్ హతమయ్యాడు. జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ ఇసార్ మృతిచెందాడు.
రాష్ట్రంలో గత ఆర్నెళ్లుగా రేషన్ సరుకులు తీసుకోని 1.59లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపుపై దాడికి పాల్పడ్డారు.
భారత దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కోవిడ్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీ ప్లాట్ల యాజమానులకు బిగ్ షాకిచ్చింది.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మీడియా సమావేశంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి కీలక కామెంట్స్ చేశాడు.
2023 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ సైతం అహ్మదాబాద్ లోనే జరిగింది. ఆ సమయంలోనూ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది.
ఎన్నికల్లో జనసేన, బీజేపీల సహకారం మరువలేం. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరించటంతో పాటు పోరాడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు.
కడపలో తెలుగుదేశం మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్ పై మెక్రాన్ స్పందిస్తూ.. ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పారు.