Home » Author »Harishth Thanniru
కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు.
రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లా గలందర్ గ్రామంలో పెండ్లి వేడుక అంగరంగవైభంగా జరిగింది. అయితే, వధువు, వరుడు వయస్సు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది.
రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తామని, ఈ ఏడాదిలోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్గఢ్ జిల్లాలోని చిల్కాగూడ గ్రామ సమీపంలో ఓ లోతైన బురద గుంతలో ఏనుగు పిల్ల పడిపోయింది.
రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
తత్కాల్ టికెట్లు నిమిషాల్లో బుక్ అవుతుండటంపై ఐఆర్సీటీసీ దర్యాప్తు చేపట్టింది. ఏజెంట్లు బాట్లు బుకింగ్ వ్యవస్థను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నట్లు వెల్లడైంది.
తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీటెట్) పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 18వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే యువతి బంధువులు యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12దేశాల పౌరులు అమెరికా రాకపై నిషేధం విధించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న విద్య, ఆరోగ్య భద్రతను మెరుగుపర్చుకునే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.
అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్న తరువాత ఎరోల్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ తొక్కిసలాట ఘటనలపై ఓ ప్రకటన విడుదల చేసింది.
వేములవాడలో కోడెలు మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయ ఉనికి కోసమే పోరాటం చేస్తుందని, వార్తల కోసమే లేఖలు రాశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ..
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చేసిన యువ గళం పాదయాత్రపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో లోకేశ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ లోకేశ్ కు అభినందనలు తె�
రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో భాగంగా..