Home » Author »Harishth Thanniru
ఇంగ్లాండ్ -భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జూన్ 20వ తేదీ నుంచి ఆగస్టు4వ తేదీ వరకు జరగనుంది.
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? అయితే, ఆర్బీఐ కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలను ఇక్కడ తెలుసుకోండి..
తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.
టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎలోన్ మస్క్ ప్రపంచానికి కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కాలంలో భూమి అంతం కాబోతుందని..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి మాగంటి గోపీనాథ్ ను పరామర్శించారు.
ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం కొత్త పథకాన్ని రూపకల్పన చేసింది.
ఎలాన్ మస్క్ అమెరికాలో పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదేనని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది.
భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు..
అంపైర్ నిర్ణయంపై జైస్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంపైర్ ఔట్ ఇచ్చినా క్రీజు వదిలి వెళ్లకుండా ..
హైదరాబాద్ సహా ఇతర పట్టణ ప్రాంతాల పరిధిలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐకానిక్ చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గంటలన్నర పాటు విచారణ కొనసాగింది.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడా..? డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడా..
హైదరాబాద్ నగరం కుషాయిగూడ పరిధిలో దారుణం జరిగింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. భారతదేశంలో వెండి ధర సరికొత్త రికార్డులను నమోదు చేసింది. కిలో వెండిపై 3వేలు పెరిగి గతంలో ఎప్పుడూ లేని విధంగా..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీనెలా రెండుసార్లు..
వాణిజ్య అవసరాలకు నడిచే పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ల మధ్య విబేధాలు రోజురోజుకు ముందురుతున్నాయి.