Home » Author »Harishth Thanniru
అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ పాలన సాగిస్తోంది కూటమి సర్కార్.. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరుచుకొని ఆంధ్రప్రదేశ్ను దశలవారీగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
11ఏళ్లుగా దేశంలోని అన్నివర్గాలకు పెద్దపీట వేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
నకిలీ కోర్టును సృష్టించి, నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి నేరగాళ్లు కోటిన్నర నగదును కొట్టేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు ముందు నెట్స్ లో రిషబ్ పంత్ సిక్సుల మోత మోగించాడు. ఈ క్రమంలో స్టేడియం పైకప్పు పగిలిపోయింది.
ఆలయాల్లో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
బ్రయానా లాఫర్టీ మైక్లోనస్ డైస్టోనియా అనే ప్రాణాంతకమైన న్యూరలాజికల్ వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎనిమిది నిమిషాల పాటు మెడికల్గా చనిపోయింది.
వెస్టిండీస్ వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.
ఐటీ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడితో వివాహమై, ఇద్దరు కుమార్తెలు కలిగిన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి పరిధి ఉండవల్లి సమీపంలోని పోలకంపాడు వద్ద ..
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.
ఐపీఎల్ 2025 సీజన్లో ట్రోఫీ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నిమిత్తం మాజీ మంత్రి హరీశ్రావు సోమవారం హాజరయ్యారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజు శాంసన్ బిగ్ షాకివ్వబోతున్నాడా..? చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడా..
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన నూతన జంట హనీమూన్ కోసం సిక్కిం వెళ్లారు. అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో వారు గల్లంతయ్యారు.
సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు.