Home » Author »Harishth Thanniru
ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు.. దానికితోడు రెక్కల వెనుక భాగం (ఫ్లాప్) ముడుచుకుపోయి ఉంది.
విశ్వాస్ మాట్లాడుతూ.. "నేను దేవుడిని నమ్ముతాను.. నాతో ప్రయాణిస్తున్న నా సోదరుడి కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను" అని పేర్కొన్నాడు.
ఇరాన్ కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత టెహ్రాన్ పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తరువాత శుక్రవారం ఉదయం రెండో దశ దాడులు ప్రారంభించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
ఆ ప్రాంతాల్లో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
క్రికెట్ నిబంధనల ప్రకారం.. బంతి బ్యాటర్ ప్యాడ్లలో లేదా దుస్తుల్లో ఇరుక్కుంటే అది డెడ్ అవుతుంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తుది పోరులో తొలి ఇన్నింగ్స్లో కమిన్స్ 28 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. అతనికి 40ఏళ్లు. విమానంలోని 11ఎ సీటులో కూర్చొన్న అతను..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియాకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది.
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
తల్లికి వందనం కింద నిధులు విడుదలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రాబోయే కొద్దిరోజుల్లో తులం బంగారం ధరలు సుమారు రూ.3లక్షలకు చేరే అవకాశం ఉందని..
రాజా రఘువంశీ అంటే ఇష్టం లేకపోతే అసలు అతడ్ని సోనమ్ పెళ్లి ఎందుకు చేసుకుందని ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. అయితే, అందుకు ప్రధాన కారణం ఉందట.. పోలీసుల విచారణలో నిందితుడు ఆకాష్ రాజ్పుత్ ఇందుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించాడు.
హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలను అధికారులు వేలం వేశారు. ఈ వేలంలో స్థలాలు రికార్డు స్థాయి ధర పలికాయి.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై..
రఘువంశీని హత్యచేసిన తరువాత ఆధారాలను లభించకుండా సోనమ్ అనేక ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించనున్నారు.
టాలీవుడ్ సీనియర్ నిర్మాత, ఏ.ఏ. ఆర్ట్స్ అధినేత మహేంద్ర (75) కన్నుమూశారు.
రాజధాని మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు జరిగింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రఘువంశీ హత్య కేసు మరవకముందే త్రిపురలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది..