Home » Author »Harishth Thanniru
ఉగ్ర కుట్రదారులు సిరాజ్, సమీర్ లను ఐదు రోజులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో కలిసి పోలీసులు విచారించనున్నారు.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు పెరిగాయి.
పాతబస్తీలోని చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఉన్న భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంకు కారణాలపై అధికారులు ఓ నిర్దారణకు వచ్చారు.
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా గాల్లో ఉండగానే భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పెద్దగా కేకలు పెడుతూ..
తెలంగాణలో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ముంబై ఇండియన్స్ విజయంలో సూర్యకుమార్ యాదవ్, మిచెల్ శాన్ట్నర్, జస్ర్పీత్ బుమ్రాలు కీలక భూమి పోషించారు.
ముంబై ఇండియన్స్ పై ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ జట్టు ఓటమికి కారణాలను వివరించారు.
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను 59 పరుగుల తేడాతో చిత్తుచేసింది.
ఐపీఎల్- 2025 లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. ముంబై, ఢిల్లీ ప్లే ఆఫ్స్ కోసం పోటీపడుతున్నాయి.
నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది.
Pakistan: పాకిస్థాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఓ స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకొని జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో నలుగురు చిన్నారులు మృతించెందారు. మరో 38 మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో చాలా మంది చిన్న
మోరో పట్టణంలో సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటికి నిరసన కారులు నిప్పంటించారు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
విశాఖ సాగరతీరంలో జూన్ 21వ తేదీన ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు యోగా డే జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై ..
ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరిత ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో
పాత బస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్నిప్రమాదం నేపథ్యంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టరేట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వైభవ్ సూర్యవంశీ మరోసారి వీరవిహారం చేశాడు. అద్భుత బ్యాటింగ్ తో కేవలం 27 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు