Home » Author »Harishth Thanniru
హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీసిన దృశ్యాలు, స్థానికంగా పొగలు కమ్ముకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధిలోని 62వ డివిజన్ పరిధిలో పాకిస్థాన్ కాలనీ ఉంది.
గురువారం భారత విమానాయన సంస్థలు మొత్తం 430 విమానాలను రద్దు చేశాయి.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ బహవల్పూర్ నగరంలో ఉన్న జైషే మహమ్మద్ కు చెందిన సుభాన్ అల్లా కేంద్రంపై భారత క్షిపణి దాడులు చేశాయి
బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పాకిస్థాన్ ఆర్మీ వాహనంపై దాడి చేసింది.
రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ..
రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఇంగ్లాండ్ టూర్ వెళ్లే భారత జట్టుకు కెప్టెన్ గా ఎవరు ఎంపికవుతారన్న అంశం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కేకేఆర్ పై విజయంతో సూపర్ కింగ్స్ జట్టు నాలుగు మ్యాచ్ ల పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
మెరుపు దాడులతో భారత సైన్యం జైష్ -ఎ- మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు బిగ్ షాకిచ్చింది.
‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది.
ప్రెస్ మీట్ కి ఇద్దరు మహిళలు ఒకరు ఆర్మీ, ఒకరు ఎయిర్ ఫోర్స్ యూనిఫాంలో అటెండ్ అయ్యారు. వారిద్దరూ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి, ఇంకొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.
‘ఆపరేషన్ సిందూర్’పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.
తెలంగాణలోని కర్రెగుట్టలు రక్తసిక్తం అయ్యాయి. ఆపరేషన్ కగార్ లో భాగంగా సాయుధ బలగాలు చేపట్టిన కూంబింగ్ లో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి.
’ఆపరేషన్ సిందూర్‘లో భాగంగా భారత ఆర్మీ పాకిస్తాన్లో నాలుగు ప్రాంతాలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐదు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది.
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో భారత ఆర్మీ రాఫెల్ జెట్లను ఉపయోగించింది. రాఫెల్ జెట్లు అత్యంత తక్కువ ఎత్తులో ఎగురుతూ..
పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలే టార్గెట్ గా ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులకు పాల్పడింది.
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద శిభిరాలపై భారత్ ఆర్మీ వైమానిక దాడులు చేయడంతోపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.