Home » Author »Harishth Thanniru
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్ఆర్ఎస్) గడువు పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే టికెట్ రేట్లు పెంచే యోచనలో మెట్రో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్ట అమలుకు..
చివరి రెండు ఓవర్లలో రొమారియో షెపర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ జట్టు స్కోర్ 213 పరుగులకు చేరింది.
సీఎస్కే జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ ను వెనక్కునెట్టి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
ఆర్సీబీ జట్టుపై రెండు పరుగుల తేడాతో ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏఎల్ఎం ఫజుల్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు నిర్వహించే టెస్టులో కీలక మార్పులు చేసేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది.
భారత ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశం నుంచి దిగుమతులన్నింటినీ నిషేదించింది.
పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తున్నాయి.
విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం రోజున గోడకూలిన ఘటనలో పలువురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే.
ప్రతీయేటా వేసవి సెలవుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో తిరుమల కొండపై రద్దీ నెలకొంటుంది. అయితే, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉ్నట్లు తెలుస్తోంది.
టెస్కాబ్ ఖరారు చేసిన రుణ పరిమితికి అనుగుణంగా రైతులకు పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.
ఈ ఏడాది జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 30మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
అభిషేక్ శర్మ వారిస్తున్నా శుభమన్ గిల్ పట్టించుకోలేదు. దీంతో అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. ఆ తరువాత గిల్ అభిషేక్ శర్మ వద్దకు వెళ్లి..
హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శుభ్మాన్ గిల్ బ్యాట్ తో అదరగొట్టాడు. కేవలం 38 బంతుల్లో 76 పరుగులు చేశాడు.
టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకోసం అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
పాకిస్థాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు రచిస్తోంది.
కుంకుమ పువ్వు.. ఈ పేరెత్తితే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కాశ్మీర్ ప్రాంతం. పహల్గాం ఉగ్రదాడి తరువాత కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.