Home » Author »Harishth Thanniru
బార్డర్ లో పాకిస్థాన్ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై పాకిస్థాన్ కు భారత్ హెచ్చరిక జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్ఆర్ఎస్) గడువు పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది.
యుజ్వేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్ తో హ్యాట్రిక్ వికెట్లు తీయడంతోపాటు ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ అద్భుత క్యాచ్ తో అందరినీ ఆశ్చర్య పర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
బౌద్ధ నగర్ కు చెందిన బైక్ మెకానిక్ మోహన్ కృష్ణ కు పెళ్లి కుదిరింది. మే 4న నిశ్చితార్ధం జరగాల్సి ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ మే2 (శుక్రవారం) న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి అభివృద్ధి పనులతోపాటు.. కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా కుమారుడు నిహార్ వివాహ వేడుక విజయవాడ శివారు కంకిపాడులో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. నూతన వధూవరులు నిహార్ - సాయి న
అక్షయ తృతీయ సందర్భంగా ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది. ఎంత తగ్గిందో తెలుస్తే కొనుగోలుదారులు ఆశ్చర్య పోవటం ఖాయం.
పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తతుల్లా తరార్ మాట్లాడుతూ.. భారత సైన్యం పాకిస్థాన్ పై దాడి చేయబోతుందని ..
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) స్కీమ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది.
తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు.
కోల్కతాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 14మంది మృతిచెందారు.
సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులపై గోడ కూలడంతో ..
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు తరలివచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కూటమి నేతలకు చంద్రబాబు సూచించారు.
విశాఖ మహానగర పాలక మేయర్ గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కె. కేశవరావు పార్టీలో చర్చిస్తారు. ‘కగార్’ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక, ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని రేవంత్ చెప్పారు.