Home » Author »Harishth Thanniru
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యటకులే.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత జరిగిన హృదయ విదారక సంగతులు వెలుగు చూస్తున్నాయి. ఈ విషాదకర దాడిలో కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయి. మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియల్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గోనున్నారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమైంది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు.
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్టణంకు చెందిన వ్యక్తికూడా చనిపోయారు.
సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులను చుట్టుముట్టిన ఉగ్రవాదులు వారిపై కనికరం లేకుండా కాల్పులు జరిపారు. పురుషులను టార్గెట్ చేసుకొని వారిని కాల్చి చంపేశారు.
సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల చుట్టుముట్టి కనికరం లేకుండా కాల్పులు జరిపారు.
రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. ప్రతిఒక్కరి ఇంట్లో నిత్యావసరాల వస్తువుల జాబితాలో ఉండే ఉల్లిగడ్డల ధరలు..
పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి శ్వాస విడిచినట్లు వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది.
భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా షాకిచ్చింది. భారత్ లోని ఆరు రాష్ట్రాల నుంచి ఉన్నత విద్యకై ఆస్ట్రేలియా వెళ్లేందుకు స్టూడెంట్ వీసా కోసం చేసుకున్న దరఖాస్తులపై ..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మూడు రోజులు వైన్ షాపులు బంద్ కానున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు..
విశాఖ శారదాపీఠానికి టీటీడీ మరో షాకిచ్చింది. తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని పదిహేను రోజుల్లో ..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి భారత్ కు చేరుకున్నారు.
తల్లి, సోదరుడు గుర్తు తెలియని కారణాలతో మరణించారు. నాలుగేళ్ల చిన్నారి ‘ప్రామిస్’ వారి మృతదేహాల వద్ద బెడ్ పై కూర్చొని..