Home » Author »Harishth Thanniru
కొంత మంది పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా, ముఠాలా వ్యవహరిస్తున్నారు. ట్వీట్లు, రీట్వీట్లు చేస్తే కేసులు పెడుతున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి, తెలుగమ్మాయి ఉషా చిలుకూరి వాన్స్ భారత్ పర్యటనకు వస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
ఆస్తికోసం ఓ కొడుకు మానవత్వం మర్చాడు. కనిపెంచి, ఒక స్థాయికి తీసుకొచ్చిన తండ్రి అనారోగ్యంతో చనిపోతే కడసారి చూపు చూడడానికి .
రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి రెండు దశల్లో సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుందని భట్టి విక్రమార్క చెప్పారు.
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే వార్త ఇది. ఆ జట్టులోకి యువ పేసర్ చేరబోతున్నాడు..
బంగారం రేటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడూ చూడని, ఊహించని విధంగా గోల్డ్ రేటు పెరుగుతోంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా 10వ నంబర్ ప్లాట్ ఫామ్ నుంచి 7వ నంబర్ ప్లాట్ ఫాం వరకు మూసివేశారు. అలాగే 5,6వ నంబర్ ప్లాట్ ఫామ్ లను కూడా అవసరాలకు అనుగుణంగా మూసివేయనున్నారు.
అమెరికా, చైనా టారిఫ్ వార్ పతాకస్థాయికి చేరింది. అమెరికాకు చైనా దిగుమతులపై 245% వరకు సుంకాలు విధిస్తూ..
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ జరిపింది.
గతంలో వారసత్వ, వీలునామా హక్కుల బదిలీ ఏకకాలంలో పూర్తయ్యేది. భూ భారతి చట్టంలో మాత్రం హక్కుల బదిలీకి గడువును నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
భూరికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుతమున్న సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ భూభారతి రూల్స్ ను ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసింది.
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిన్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
రాష్ట్రంలో పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి గతంలో మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, మెమోల ముద్రణ..
రైతాంగానికి భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది..
మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన ప్రీతి జింటా.. చాహల్ వద్దకు వెళ్లి టైట్ హాగ్ ఇచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో తడబాటుకు గురికావడంపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.