Home » Author »Harishth Thanniru
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆమోదం లేకుండానే బిల్లులను చట్టాలుగా మారుస్తూ గెజిట్ విడుదల చేసింది.
ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు.
పోలీసులు ఉదయాన్నే మూడు ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతానికి వెళ్లారు. అధునాతన డ్రోన్ల సహాయంతో ...
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సన్నబియ్యం ధరలు ఒక్కసారిగా దగ్గుముఖం పట్టాయి.
భూ భారతి పోర్టల్ ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.
ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ తోపాటు మరికొందరు చిన్నారులను కాపాడిన నలుగురిని ప్రభుత్వం సన్మానించింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు ఆరోజు ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
దేశంలో గోల్డ్ రేటు రికార్డు స్థాయిలను నమోదు చేసింది. గతంలో ఎప్పుడూలేని విధంగా 10గ్రాముల గోల్డ్ రేటు ..
సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావడం కలకలం రేపింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూశారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది.
వరంగల్ జిల్లా హనుమకొండలో బీఆర్ఎస్ నిర్వహించతలపెట్టిన రజతోత్సవ సభపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుతం హైదరాబాద్ లో ఇండ్ల ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ ప్రాప్ ఈక్విటీ తన నివేదికలో పేర్కొంది.
అమెరికాలో పాపీ అనే మహిళ అరుదైన సమస్యతో బాధపడుతుంది. ఇప్పటికే ఎన్నోటెస్టులు చేయించుకుంది.. ట్రీట్ మెంట్లు తీసుకుంది. అయినా, వైద్యులెవరూ ఆమె సమస్యకు కారణం కనుగొనలేకపోయారు.
ఏపీ ఇంటర్ ఫలితాలు శనివారం విడుదల కనున్నాయి. ఉదయం 11గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
ప్రస్తుతం అక్కడ కోడిగుడ్ల ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.