Home » Author »Lakshmi 10tv
వ్యాయామం లేకపోవడం, చెడు అలవాట్లు, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటివి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈరోజు 'వరల్డ్ హార్ట్ డే'. జీవన శైలిలో చిన్న చిన్న మార్పుల ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
ఆసుపత్రి బెడ్పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న జగతి కళ్లు తెరుస్తుంది. అమ్మా అని పిలిచిన రిషిని చూసి భావోద్వేగానికి గురవుతుంది. రిషిని ఓ కోరిక కోరుతుంది. రిషి నెరవేరుస్తాడా?
మధురలో ప్యాసింజర్ రైలు ప్లాట్ఫారమ్ ఎక్కేసింది. రైలు సిబ్బంది వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన జరగడానికి అసలు కారణం ఏంటి?
బెంగళూరులో మునుపెన్నడూ లేని విధంగా బుధవారం జనం ట్రాఫిక్లో చిక్కుకుని నానా కష్టాలు పడ్డారు. కార్లలో ఉన్నవారికి డోమినోస్ ఏజెంట్లు ఫుడ్ ఆర్డర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
దేశంలోనే అత్యంత సంపన్నులైన నటీమణుల్లో నయనతార ఒకరట. కొన్ని నివేదికల ప్రకారం నయనతార 50 సెకన్ల ప్రకటనలో నటించడానికి రూ.5 కోట్లు వసూలు చేస్తారట.
భారతదేశం 'హరిత విప్లవ పితామహుడిగా' పిలుచుకునే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ వయోభారంతో కన్నుమూసారు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
ఇండియాలో ఇటీవల కొన్ని షోలు అనూహ్యంగా క్యాన్సిల్ అవుతున్నాయి. తలపతి విజయ్ 'లియో' ఆడియో లాంచ్ క్యాన్సిల్ అయ్యింది. బెంగళూరులో వరుసగా జరగాల్సిన ట్రెవర్ నోహ్ షోలు రద్దయ్యాయి. అందుకు కారణం ఏంటి?
మీరట్లో ఓ సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. బైక్లో ఓ పోలీసు ఏదో పెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. బైక్లో ఇల్లీగల్ గన్ ఉందంటూ పోలీసులు ఓ కుటుంబంలోని వ్యక్తిని అరెస్టు చేసారు. అసలు ఏం జరిగింది?
బాలీవుడ్ కపుల్ ట్వింకిల్ ఖన్నా- అక్షయ్ కుమార్ బ్రిటన్ ప్రధాని రిషి సునక్ను కలిసారు. ట్వింకిల్ 'ప్రెట్టీ కూల్ మీటింగ్' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు.
ఆసుపత్రి బెడ్పై స్పృహ లేకుండా ఉన్న జగతిని రిషి 'అమ్మా' అని పిలుస్తాడు. తనని క్షమించమని అడుగుతాడు. రిషి పిలుపుకి జగతి కళ్లు తెరుస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది?
ఫుల్గా మద్యం తాగి అతివేగంగా బైక్ నడుపుతున్న ఓ యువతి ముంబయిలో హల్చల్ చేసింది. అడ్డగించిన ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
చేతిలో సెల్ ఫోన్.. చెవిలో హెడ్ ఫోన్ కంపల్సరీగా ఉండాల్సిందే. హెడ్ ఫోన్స్ వాడుతున్నారు సరే.. హెడ్ ఫోన్స్ వల్ల చెవిలో బ్యాక్టీరియా పెరుగుతుందని మీకు తెలుసా?
ఘజియాబాద్ గణేశ్ నిమజ్జనంలో కొందరు యువకులు దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్ను ట్రాక్టర్ డ్రైవర్ ర్యాష్గా డ్రైవ్ చేసి ఈడ్చుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొన్ని లోపాల కారణంగా కొందరు డిప్రెస్ అయిపోతారు. డీలా పడిపోతారు. అలాంటివారు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోకూడదు. నీహార్ సచ్దేవా స్టోరి చదవండి.. చాలామందికి స్ఫూర్తినిచ్చే మహిళ కథ.
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదనే సామెత వినే ఉంటారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా జైలు అధికారులు మాత్రం అతడిని 3 ఏళ్లు జైల్లోనే ఉంచారు. అందుకు కారణం ఏంటో చదవండి.
మీ ఇంట్లో చిరిగిన, పాడైన నోట్లు చాలా ఉండిపోయాయా? బ్యాంకులో ఎలా మార్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఈ స్టోరీ చదవండి.
తలపతి విజయ్ 'లియో' సినిమా ఆడియో లాంచ్ క్యాన్సిల్ అయ్యింది. సెప్టెంబర్ 30 న ఆడియో లాంచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్త. అందుకు గల కారణాలను మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
ఆసుపత్రిలో ఉన్న జగతి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏం చెబుతారు? అసలు రిషిపై కుట్రలు చేస్తున్నది ఎవరో వసుధర రిషికి చెప్పేస్తుందా? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరుగుతోంది?
మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడమే కాదు ఆమె చిత్ర హింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు ఆర్మీ అధికారి, అతని భార్య. డస్ట్బిన్లో ఆహారం బలవంతంగా తినిపించారని, ఒళ్లంతా గాయాలు చేసారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పార్టీ విలీనంపై కాంగ్రెస్కి షర్మిల డెడ్ లైన్