Home » Author »madhu
మ్యాట్రిమోనీ సైట్లలో యువతులకు ఎర వేశాడు. బట్టతలను దాచి...పలువురు యువతులను మోసగించి...రూ. లక్షల్లో నగదు లూటీ చేశాడు.
తెలంగాణ ప్రజలు సూర్యుడిని చూసి చాలా రోజులైంది..! కొన్ని రోజులుగా నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షాలు.. తెలంగాణను అస్తవ్యస్తంగా మార్చేశాయి.
తమకు వయస్సు అడ్డు రాదని నిరూపిస్తున్నారు కొంతమంది వృద్ధులు. ఒకటి కాదు..రెండు కాదు...3 గంటల్లో ఏకంగా 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు ఓ వృద్ధుడు.
వైరస్ల దాడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా మరో 11 మందికి నిఫా లక్షణాలు గుర్తించారు.
తెలంగాణ ఇక్కత్ వస్త్రాలను ఢిల్లీకి పరిచయం చేశారు సీఎం కేసీఆర్. హస్తిన పర్యటనలో ఉన్న కేసీఆర్ .. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిశారు.
జోరు వానలతో తెలంగాణలో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
ఇటీవలే...ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510గా పలుకుతుంది. 2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం నాటి ధరలు ఇలా ఉన్నాయి.
వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకొనేందుకు...మైనర్ బాలికలను నగ్నంగా ఊరేగింపు నిర్వహించారు. అత్యంత దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు.
క్షణాల్లో ఓ బాలుడిని పారిశుధ్య కార్మికుడిని రక్షించాడు. వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభించారు. చివరి రోజు పది వికెట్లు తీసి చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.
వరుసగా బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి కనుక. బుధవారం నుంచి ఆదివారం వరకు వరుసగా సెలవులున్నాయి.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం రెడీగా ఉంది. బిజినెస్ క్లాసులో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్ గెల్ వాంగ్ చక్ కూడా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ విద్యా సంవత్సరం (2021-22) ఖరారైంది. ఆన్ లైన్ తరగతులతో కలిసి మొత్తం...220 పని దినాలు ఉన్నాయి.
బ్లాక్ బ్యూటీ లీనా మారియా అడ్డంగా బుక్కయ్యింది. మత్తుకళ్లతో మోసం చేసి కోట్లు కొట్టేసిన లీనా మారియాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇప్పటికే పడుతున్న వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే..వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరోసారి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
చరిత్ర సృష్టిస్తారా... చతికిల పడతారా.. ఇప్పుడిదే ప్రశ్న క్రికెట్ ఫ్యాన్స్ మదిలో మెదులుతోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది.
హోండా కార్ ఇండియా’ రూ. 57 వేల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. సెప్టెంబర్ 30 లేదా స్టాక్ పూర్తయ్యే వరకు అందించనున్నారని తెలుస్తోంది.
ఎదురెదురుగా పిల్లి - చిరుత. ఇక పిల్లి పని ఖతమే. చిరుత నోట్లో పిల్లి చిక్కినట్టే..దానికి ఆహారమయినట్లే..అని అనుకున్నారు అందరూ.
వెరైటీగా కనిపించే ఈ లోబో...కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు యమ ట్రోల్ చేస్తున్నారు.