Home » Author »Mahesh
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 5 రోజులుగా రోజూ 80వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 1259 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు కూడా టె�
ఒంటరిగా ఉన్న ఆడది అంటే అందరూ ఆవురావురు మంటూ ఆకలి చూపులు చూస్తుంటారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కడూ ఆమెను అనుభవించాలనే చూస్తాడు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటూ జీవనోపాధికోసం టీ కొట్టు పెట్టుకున్న మహిళపై కన్నేశాడో కామాంధుడు. అందుకు ఆ�
పటాన్ చెరు దగ్గర వ్యాపారి డబ్బుతో ఓ లారీ డ్రైవర్ పరారయ్యాడు. మిరపకాయలు అమ్మి లారీలో వెళ్తుండగా వ్యాపారి డబ్బుతో డ్రైవర్ మాయమయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి.. మహారాష్ట్ర సోలాపూర్లో మిరపకాయలు అమ్మాడు. తిరిగి గుంటూరుకు లారీలో వెళ్�
విద్యా క్యాలెండర్ పై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. అకడమిక్ క్యాలెండర్ పై UGC పలు కీలక సూచనలు చేసింది. అకడమిక్ ఇయర్ ను జూన్ నుంచి ఆగస్టుకు మార్చాలని సిఫార్సు చేసింది. ఆగస్టులో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించింది. అదే నెల ఒకటో తేదీ నుంచి క్
కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నెలరోజులకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో ఉపాధి, ఆదాయం లేక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్
సంగారెడ్డి జిల్లా కందిలో ఉద్రిక్తత నెలకొంది. ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. తమను స్వగ్రామాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొం�
యాదాద్రి భునగిరి జిల్లాలో గర్భిణిని తరలించిన 102 వాహనం డ్రైవర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ గర్భిణిని క్వారంటైన్ కు తరలించారు. గర్బిణి తీవ్ర భయాందోళనకు గురవుతోంది. వివరాల్లోకి వెళ్తే బొమ్మలరామారం మండలం గోవింద్ తండాకు చెందిన గర్భిణి �
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజూ కొత్త కేసులు బయపడుతూనే ఉన్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 30వేలకు చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువలో ఉం�
కరోనా వైరస్ మమమ్మారి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. చైనా పై ప్రపంచ దేశాలు ఒకింత కోపంగా ఉన్నాయి. దీనికి కారణం చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూడటమే. అక్కడ పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది. ప్రజల ప్రా
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. 5 రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వరుసగా రోజుకు 80 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జగన్ సీఎం అయ్యాక కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సీఎం జగన్ కొత్త పాలసీ రూపొందించారు. తాజాగా నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయ�
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల భయం ఓ నిండు ప్రాణం తీసింది. కుక్కలు వెంబడించడంతో స్కూటర్ పైనుంచి దూకిన మహిళా పంచాయతీ కార్యదర్శి మృతి చెందారు. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట�
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ‘జగనన్న విద్యా దీవెన’ను మంగళవారం ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్ చేసే పథకం ఇది. పేద విద్యార్థులు కూడా పెద్ద
ఏపీలో రైతులకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ‘ఈ–పంట’తో లింక్ చేస్తూ రైతుల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు ఉండాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వారికి డెబిట్ కార్డు �
కరోనా వైరస్ ను కట్టడి చేయలేమని..ఇది మనతోనే ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పూర్తిగా కట్టడి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు భయపడాల్సినవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ రాకుండా కట�
కరోనా వైరస్ కట్టడికి నెల రోజుల్లో ఏన్నో చేయడం జరిగిందని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు ఏపీ సీఎం జగన్. నెల రోజుల్లో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకొని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలిచిందనే విషయాన్ని ఆయన గుర్తు చే
కరోనాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. రోజురోజుకు కరోనా విస్తరిస్తుంది. ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు రాష్ట్రంలో నమోదు కాగా.. రాజ్భవన్లో నలుగురు సిబ్బందికి పాజిటివ్ వచ్చిందనే వార్తలతో వైసీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం
పిల్లి పాలు తాగిందంటే నమ్ముతాం. కానీ అదే ఎలుకలు మద్యం తాగాయంటే నమ్మేద్దామా ? అంటే నమ్మాలి అంటున్నారు లిక్కర్ షాప్ యజమానులు. సాధారణంగా ఎలుకలు బియ్యం, పప్పులు, ఇతరత్రా ఆహార పదార్థాలు తింటాయి..కానీ ఇదేంది అని నోరెళ్లబెడుతున్నారా ? ఒకటి కాదు..రెండ�
కరోనా భయం ఇంకా వీడడం లేదు. రాష్ట్రాలను హఢలెత్తిస్తున్నాయి. వైరస్ కట్టడి చేసేందుకు నడుం బిగించాయి. అన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎక్కడికక్కడనే జన జీవనం స్తంభించిపోయింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుత�