Home » Author »Mahesh
లాక్డౌన్ కారణంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతాయి అనుకుంటే రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్
ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్కరణలపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రికరించారు. ఇప్పటికే నాడు – నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల యూనిఫాం రంగులను మార్చివేస్తూ నిర్ణ�
ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఓ వైపు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూనే పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ చూస్తోంది. ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పేదలకు ఉపయ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా మహమ్మారి విస్తతంగా విస్తరిస్తుంది. అయితే లేటెస్ట్గా కరోనా వైరస్ ఏపీ రాజ్భవన్ను కూడా తాకింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కార్యాలయంలో పనిచేసే నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి�
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది విజయవాడ వాసుల పరిస్ధితి. కరోనా వ్యాప్తి చెందుతుంది, లాక్డౌన్ను పాటించండి, ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావొద్దని అధికారులు మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఫలితంగా కృష్ణా జిల్లా వాసులను వణికించే రేంజ్ �
పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు సీఎం జగన్. ఏప్రిల్ నెలలో పూర్తి పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల పెన్షనర్లకు ఏప్రిల్ పూర్తి స్థాయిలో పెన్షన్ చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ�
చిత్తూరులో అద్బుతం చోటు చేసుకుంది. క్వారంటైన్ లో చికిత్స తీసుకున్న తల్లితో పాటు ఉన్న బాలుడికి కరోనా వైరస్ సోకలేదు. సుమారు 18 రోజుల పాటు తల్లితో పాటు ఉన్నా వైరస్ వ్యాపించకపోవడం..వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇదొక అద్బుతం అంటున్నారు. ఎలాంటి వైరస్ లేద
కోవిడ్–19 నివారణపై 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 231 మంది కోవిడ్ నుంచి కోలు�
ఏపీ సీఎం జగన్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫోన్ చేశారు. కోవిడ్–19 నివారణపై 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అమిత్షా ఫోన్ చేసిన విషయాన్ని అధికారులకు సీఎం జగన్ తెలియచేశారు. ఏప్రిల్ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, �
ప్రపంచ వ్యాప్తంగా కరోనా రాకాసి ప్రబలుతూనే ఉంది. ఎంతో మందిని చనిపోతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ వైరస్ ఎలా వ్యాపిస్తుందనేది తెలియడం లేదు. వైరస్ �
ఈసారి కూడా విజయవాడ వాసులకు ముక్క దొరికే ఛాన్స్ లేదు. కరోనా రాకాసి మూలంగా మాంసాహార దుకాణాలు తెరవడానికి ఫర్మిషన్ ఇవ్వడం లేదు. దీని కారణంగా ముక్క లేకుండానే తినాల్సి వస్తోంది. ఒకవేళ షాపులు తెరిస్తే కొరడా ఝులిపిస్తున్నారు. కరోనా వైరస్ ఎప్పుడు పో
ఏపీలో కరోనా మాత్రం రోజురోజుకు పంజా విసురుతోంది. దీంతో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న కొత్తగా 61 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య వెయ్యి దాటింది. 1016కి చేరాయి. వైరస్ బాధితుల్లో మరో ఇద్దరు చనిపోవడంతో.. మొత్తం మృతుల సం�
ఇన్నాళ్లు ఒక్క కరోనా కేసు లేకుండా నెట్టుకొచ్చిన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారే మూడు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏపీలో నమోదైన 61 కొత్త కేసుల్లో మూడు శ్రీకాకుళం జిల్లాలోనివే. అయితే, ఈ మూడు కేసులు ఒకే ఇంట్లో నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్న�
విజయవాడలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో… అధికారులు కరోనా నియంత్రణపై దృష్టి సారించారు. మొదట్లో కృష్ణలంకకు చెందిన పానీపూరి వ్యాపారితో కొంతమందికి వైరస్ సోకినట్టు భావించారు. కాని ఇప్పుడు ట్రక్కు డ్రైవర్ పశ్చిమ బెంగాల్ కు వెళ్ళి వ�
ఉత్తరాంధ్ర ఇలవేల్పు దేవం సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఏడాదంతా చందనంతో కప్పబడి ఉన్న సింహాద్రి అప్పన్న… వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం భక్తులకు నిజరూప దర్శనం ఇస్తాడు. �
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృతి మరణించారు. అయితే కరోనా వైరస్ విజృంభణ ఆగకపోతే ప్రపంచానికి మరో మ�
జులై 25,2020నాటికి 100శాతం కరోనా రహిత దేశంగా భారత్ ఉండనుందని సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ రీసెర్చర్లు ఓ రిపోర్ట్ లో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-డ్రైవన్ డేటా ఎనాలిసిస్ పద్ధతిని ఉపయోగించి, సింగపూర్ యూనివర్శిటీ తన నివేదిక
ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)నిర్దేశాల ప్రకారం…చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఐసీఎంఆర్ సూచనల మేరకు మరిన్ని టెస్టింగ్ కిట్ల కొనుగోలు ఆర్�
అనారోగ్యానికి గురైన తల్లిని చూసేందుకు ఓ కుమారుడు బైక్ పై 2,346 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. తల్లి కోసం మండుటెండలో గుజరాత్ నుంచి తమిళనాడు వరకు ప్రయాణించినప్పటికీ అతనికి నిరాశే ఎదురైంది. తల్లి దగ్గరకు వెళ్లేందుకు తమిళనాడు పోలీసులు అతనికి అనుమతి �
pre-symptomatic(రోగ లక్షణాలకు ముందు)లేదా తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు… హోమ్ ఐసొలేషన్ పై కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రస్తుతం, టెస్ట్ లలో కరోనా పాజిటివ్ తేలిన వారందరినీ వెంటనే ఐసొలేట్ చేయ