Home » Author »Mahesh
కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై మామూలుగా లేదు. కంటికి కనిపించని ఈ శత్రువు జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దేశాల ఆర్థిక వ్యవస్థలను అంధకారంలోకి నెట్టింది. దేశాలవే కాదు ప్రజల ఆర్థిక పరిస్థితులూ దిగజారాయి. చాలామంది రోడ్డున పడే పరిస్థితి వచ�
అయిదు వారాల కఠిన లాక్ డౌన్ తర్వాత కరోనా వైరస్ ను ఖతం చేయాలన్న తన లక్ష్యాన్ని న్యూజిల్యాండ్ సాధించింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి కివిస్..దాదాపుగా బయటపడింది. వేగంగా స్పందించడం,నాయకత్వ పటిమ, భారీగా పరీక్షలు నిర్వహించడం, హాస్పిటల్స్ ను రెడీగా ఉంచ�
రోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొనసాగిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మే 2వ తేదీన ప్ర�
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఫలితంగా వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా ప్రభావం తీవ్రంగా పడనుంది. ఈ విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. వ�
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ హవా ఇంకా తగ్గలేదు. గతేడాది విడుదలైన ఈ సినిమా యూట్యూబ్లో దూసుకుపోతోంది. తాజాగా 100 మిలియన్ల(10 కోట్లు) మార్క్ను దాటేసి సత్తా చాటింది. ఫిబ్ర�
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఇక నేడు ప్రపంచ నాట్యదినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక వీడియో పోస్ట్ చేశారు. డ్యాన్స్తో తనకు ఉన్న అనుబంధం మరువలేని�
ప్రముఖ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29 బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో మరణించారు. కొన్నాళ్లుగా పెద్ద ప్రేగుకు సంబందించిన క్యాన్సర్తో బాధపడుతున్న ఇర్ఫాన్, కొన్నాళ్లపాటు లండన్లో చికిత్స తీసుకుని కోలుకున్నార
లాక్డౌన్ కారణంగా శుభకార్యాల ఊసే లేదు. ముందుగా పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకున్నవాళ్లు చాలామంది వాయిదా వేసుకున్నారు. తప్పదు అనుకున్న వాళ్లు నియమాలు పాటిస్తూ సింపుల్గా కానిచ్చేస్తున్నారు. తాజాగా ‘Bigg Boss 2’, ‘Roadies Season 5’ విన్నర్ అశుతోష్ కౌశిక్ ఓ ఇంటి�
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) బుధవారం కన్నుమూశారు. కేన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇర్ఫాన్ కన్నుమూతతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయిం�
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) కన్నుమూశారు. కోలన్ ఇన్ఫెక్షన్ తో ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-29,2020)ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలలుగా ట్యూమర్ తో బాధపడుతున్న ఆయన లండన్ లో ట్రీట్మెంట్ తర్వాత కొద్ది నెలల �
నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ, ఈ జనరేషన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు వెండితెరపై ముఖ్యమంత్రులుగా కనిపించిన సినిమాల గురించిన వార్తలు, వాటి తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణ హీరోగా విజయ నిర్మల దర్శకత్వంలో అప్పటి ఉమ
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు కొందరు సోషల్ మీడియాలో రకరకాల ఛాలెంజ్లు విసురుతున్నారు. కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, అధ్యాయన్ సుమ�
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపు కు కొన్ని అదనపు గైడ్ లైన్స్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రూపోందించింద�
కృష్ణా జిల్లా జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీలో టీ విక్రయించే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కార్మిక నగర్, ఆటో నగర్ లో టీ విక్రయించినట్లు గుర్తించారు. అతనితో కాంటాక్టు అయిన వ్యక్తులను గుర్తించిన అధికారులు క్వారంటైన్ కు తరలించా
అసలు ఆ నగరానికి ఏమైంది. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలుతున్నా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదా? కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదా? అన్న అనుమానాలు కల్గుతున్నాయి. ప్రైమరీ, సెకండరీ కాం�
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమల్లో ఉండి నెల రోజులు దాటింది. నెల రోజులుగా మందు దొరక్కపోవడంతో మద్యానికి బానిసైన వాళ్లు అల్లాడిపోతున్నారు. కొందరు మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్�
కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోఉన్న తనతో ఫ్రెండ్స్ సరిగా మాట్లాడటంలేదనే మనస్తాపంతో రంజిత(18) అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా కలకడ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అంజనాదేవి మండలంలోని బాలయ్యగారి పల్లె పంచాయతీ సచివాల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 73 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నోడల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1332 పాజిటివ్ కేసులకు గానూ 287 మందికి నెగెటివ్ వచ్చి డిశ్చార్జ్ కాగా మొత్తం 1014 మంది వివిధ ఆస్పత్రుల్ల�
కష్ట కాలంలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు భయపెడుతున్నా.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకుంటున్నారు సీఎం జగన్. ఇప్పటికే అనేక హామీలు నెరవేర్చిన సీఎం జగన్ తాజాగా విద్యార్థులకు అండగా నిలిచారు. సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జగనన్న విద్యాదీవెన పథక�
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నప్పటికీ మూడు రోజుల నుంచి ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. కోవిడ్–19 మృతుల సంఖ్య 31గానే ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ స్పష్టం చేస్తోంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంట