Home » Author »Mahesh
[svt-event title=”నెల్లూరులోని తన నివాసాన్ని కంచి పీఠానికి ఇచ్చిన బాలు..” date=”26/09/2020,5:44PM” class=”svt-cd-green” ] ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నెల్లూరు జిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీలోని కోనేటమ్మపేటలో 1964 జూన్ 4న జన్మించారు బా
Coronavirus Mutating: అమెరికాలో కరోనా వైరస్ మ్యూటేట్ అవుతోంది. ఎక్కువ వైరల్లోడ్కు మ్యూటేట్కు లింక్ కనిపిస్తోంది. అమెరికా వైద్య పరిశోధకులు బుధవారం కొత్త స్టడీ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 5,000coronavirus genetic sequencesను స్టడీచేశారు. ఫలితం ఒక్కటే. వైరస్ క్రమంగా మ్యూటే
https://youtu.be/Iq2wFEaqPl0
https://youtu.be/C0-apygDTsY
https://youtu.be/JmjZMMnYbtU
రెగ్యూలర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్లలో సాధారణంగా ఉండే వాళ్ల కంటే డబుల్ స్టామినా ఉంటుందట. సుమారు ఓ 40నిమిషాల వ్యాయామం సెక్స్ టైంను పెంచుతుంది అంటే 5నిమిషాల 30సెకన్ల వరకూ పెరుగుతుందని చెబుతుంది స్టడీ. సేమ్ పాలసీ ఫాలో అవుతూ.. 90 నిమిషాల నుంచి 30నిమిషాల �
శృంగారం.. ఓ అందమైన క్షణం.. ఓ మెరుపు మెరిసినట్టుగా ఉద్రేకంతో మొదలై భావ ప్రాప్తితో ముగుస్తుంది.. ఇద్దరు పార్టనర్ల మధ్య శృంగారాన్ని మరింత ఆశ్వాధించాలంటే మానసికంగా సిద్ధం కావాలంటారు.. అప్పుడే ఆ శృంగారపు అనుభూతిని పొందొచ్చు అంటారు సెక్సాలిజిస్టు
కరోనా సంక్షోభం ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై పడింది. లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ జొమాటో యాజమాన్యం ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. తమ ఉద్యోగుల్లో 13 శాతం మందిని తొలగిస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. జొమాటొలో దాదాపు 4,000మంది �
ప్రకృతి కొన్నిసార్లు మైమరిపిస్తుంది. చిన్నచిన్న సంగుతులు… అద్భుతంగా కనిపిస్తాయి. అలాంటి ఓ క్యూట్ వీడియోను మీరు వాచ్ చేయొచ్చు. సముద్ర తీరాన కొన్నివేల పిల్ల తాబేలు సముద్రంలోకి పరిగెడుతున్న దృశ్యాన్ని మీరు ఎప్పుడూ చూడకపోవచ్చు. ఒడిశాలోన�
ప్రతియేటలాగే ఈసారి కూడా మే రెండో ఆదివారాన్ని లాక్డౌన్లోనే మదర్స్డేని జరుపుకోవడానికి ప్రపంచమంతా రెడీ. ఇంతకీ ఒక డేటు కాకుండా, రెండో ఆదివారం మాత్రమే మదర్స్డే ఎందుకు సెలబ్రేట్ చేసుకొంటారో మీకు తెలుసా? అసలు మదర్స్ డే ఎందుకు?ఎలా పుట్టింది? గ�
కరోనా వైద్యసేవలన్నీ మెట్రోలకే పరిమితం. అలాగని ఎక్కడ కరోనా సోకినా వాళ్లను సిటీలకు తీసుకెళ్లడమూ కష్టమే. దానికితోడు మెట్రీలన్నీ రెడ్ జోన్సే. అందుకే కేంద్రం కొత్తగా ఓ ఆలోచన చేసింది. ఏలాగూ రైల్వేలు ఇప్పట్లో పూర్తిగా నడవవు. చాలా బోగీలు ఖాళీగానే ఉ
కరోనా సోకిందని సమాచారం వస్తే చాలు.. ఇంటికెళ్లి వారిని హాస్పిటల్ తీసుకెళ్తోంది. ట్రీట్ చేస్తోంది. కోలుకున్నాక సొంత ఖర్చులతో డిశ్చార్జ్ చేస్తోంది. లాక్డౌన్తో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు క్లోజ్. 95శాతం మేర రాబడి పడిపోయింది. అయినా కరోనా �
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. మార్చినెలలో ఇచ్చినట్లు గానే … ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాలకు మే1 వ తేదీ నుంచి �
కరోనా వైరస్ వ్యాధి నిరోధంలో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఐటి రంగంలోని సూక్ష్మ మరియు మధ్య స్థాయి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను క�
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కు చేరింది. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరిగిందని, గత 24 గంటల్లో 630 మంది బాధితులు కోలుకున్నారని కే�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే ప్రజలు అన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఉత్తర ప్రదేశ్ లోని ఒక ముస్లి కుటుంబం మాత్రం పెళ్లి కోసం మాస్టర్ ప్లాన్ వేసి…. చివరికి పోలీసుల�
తాను ప్రేమించిన యువతితో ప్రేమాయణం సాగించి తీరా పెళ్లి చేసుకోమనే సరికి ఆమెను హత్య చేసిన ప్రియుడి ఉదంతం కేరళ లోని పాలక్కడ్లో వెలుగు చూసింది. కొల్లామ్ జిల్లాకు చెందిన సుచిత్ర (42) ట్రైనీ బ్యూటీషియన్ గా పని చేస్తోంది. గత మార్చి నెల 17 న తన మావయ�