Home » Author »naveen
డ్రంకెన్ డ్రైవ్ తరహాలో ఇక డ్రగ్ టెస్టులు చేయనున్నారు. ఇందుకోసం డ్రగ్ ఎనలైజర్లను వాడనున్నారు. నిమిషాల్లోనే పట్టేయనున్నారు.(Drug Analyzer)
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తలరాత మారలేదు. ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై జట్టుని పరాజయాలు వెంటాడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 865 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 19 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona List News)
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది. ఇప్పటికే 80వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
క్రికెట్ చరిత్రలో ఇదో అరుదైన ఫీట్. క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుతం. ఒకే ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు పడిపోయాయి.(6 Wickets In 6 Balls)
పవర్ హాలిడేతో 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతున్నాయి.(Lokesh On Power Holiday)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3వేల 464 కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది.
పాలకమండలి అసంబద్ధ నిర్ణయాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ప్రజలు ఉద్యమించాల్సి వస్తుందని..
డీజిల్ ధరల పెరగుదలతో ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం పెంచుతున్నది బస్సు చార్జీలను కాదని..
ఐపీఎల్ 2022 సీజన్ 15లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఈ కాల్పుల్లో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
చెన్నై బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ రాబిన్ ఉతప్ప, శివమ్ దూబె విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. దీంతో చెన్నై జట్టు భారీ స్కోర్ సాధించింది.
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16వేల..(Telangana Covid List)
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సభలో బాంబు కలకలం చెలరేగింది. నలందలో నితీశ్ కుమార్ పాల్గొంటున్న సభపై దుండగుడు బాంబు విసిరాడు.
జర్నలిస్టుల పనులు అయిపోవాలన్నా, వారికి ఇళ్లు కావాలన్నా.. చాలా గట్టిగా సీఎం జగన్ ను ఆరాధిస్తే చాలు అంటున్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.
సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 19వేల 600 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది.(Russia Soldiers Die)
ఏపీలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3,059..(AP Covid List)
పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారని తేల్చి చెప్పారు. వ్యక్తుల కోసం పని చేసేవారికి టికెట్లు రావు అన్నారు.(Bandi Sanjay On Tickets)
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వడ్ల సమస్య ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని..