Home » Author »naveen
సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 19వేల 300 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది.(Russia Soldiers Killed News)
ముంబై ఇండియన్స్ కి మరో షాక్ తగిలింది. వరుసగా నాలుగో పరాజయం ఎదురైంది. 7 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టు..
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేసింది. బెంగళూరు జట్టుకి 152..
సమ్మర్ తో సంబంధం లేకుండానే నిమ్మకాయ పేరు చెబితేనే కొనుగోలుదారులకు చెమట్లు పడుతున్నాయి. ఎందుకిలా?
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో..
ఎట్టకేలకు ఈ మెగా టోర్నీలో హైదరాబాద్ జట్టు గెలుపు బోణీ కొట్టింది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది.
ఏపీలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3వేల 556 కరోనా పరీక్షలు..(AP Corona Bulletin Report)
టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర ఉంది. భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ వేసింది.(Bandi Sanjay Open Letter)
టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి గోశాల, అగరబత్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో శ్రీవారి చిత్రపటాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.
చాలారకాల ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ ఇచ్చామని తెలిపారు. పిల్లలకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
గుజరాత్ లో మతసామరస్యం విల్లివిరిసింది. హిందువుల ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.
ఢిల్లీ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఛేదించింది. దీంతో 6 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది.
విద్యత్ కొరత నేపథ్యంలో APSPDCL కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది. రాష్ట్రంలోని 5 జిల్లాల పరిధిలో పరిశ్రమలకు..
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. లక్నోకి 150 పరుగుల టార్గెట్..
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో..
ఇప్పుడు మా టార్గెట్ అంతా 2024లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే అని బొత్స సత్యనారాయణ చెప్పారు.(Botsa On AP Cabinet)
జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు..
ఏపీలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3వేల 956 కరోనా పరీక్షలు..(AP Covid Cases Bulletin)
తెలంగాణ ప్రజలను నూకలు తినమన్న బీజేపీ నాయకులకు నూకలు లేకుండా చేద్దాం. ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ రైతులను..(KTR On Paddy Procurement)
సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 18వేల 900 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది.(Russian Soldiers Killed In War)