Home » Author »naveen
ఈ సీజన్లో కొత్తగా అడుగు పెట్టి ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది జోరుమీదున్న గుజరాత్ జట్టుకి హైదరాబాద్ షాక్ ఇచ్చింది.
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు.
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో..(Telangana Corona Bulletin News)
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ కి 163 పరుగుల..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఘటన నుంచి వైద్య శాఖ అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోలేదా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది.(Rats In Kamareddy Hospital)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో..
దేవాలయాల పరిరక్షణ మాకు అత్యంత ముఖ్యం అన్నారు. అన్ని ఆలయాల్లో భద్రత పటిష్టం చేస్తామన్నారు. ఆలయాల భూములు..(Kottu Satyanarayana)
సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.
ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అధికార వైసీపీలో చిచ్చు రాజేసింది. తాడేపల్లిలో మొదలైన అసమ్మతి సెగ ఇప్పుడు(Bhumana Followers Resign)
ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అధికార వైసీపీలో పెద్ద చిచ్చే రాజేసింది. మంత్రి పదవి ఆశించి దక్కని వారు ఆవేదనతో రగిలిపోతున్నారు.(Mekathoti Sucharitha Resign)
ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో జట్టుకి రాజస్తాన్ షాక్ ఇచ్చింది. ఉత్కంఠ పోరులో రాజస్తాన్ గెలుపొందింది.
వైసీపీ ఫ్రైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కల నెరవేరింది. ఎట్టకేలకు సీఎం జగన్ రోజాకు మంత్రి పదవి ఇచ్చారు.(Minister Roja)
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. లక్నోకి 166 పరుగుల..
కోల్ కతాకు షాక్ ఇచ్చింది ఢిల్లీ. కోల్ కతాపై ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 216 పరుగుల భారీ టార్గెట్ తో..
ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కొందరిలో సంతోషం నింపితే మరికొందరిలో బాధ నింపింది. పదవి దక్కనోళ్లు..
కేంద్రం.. తెలంగాణ పట్ల కక్ష పూరిత ధోరణి ఎందుకు అవలంభిస్తుందో అర్థం కావడం లేదన్నారు. మా దీక్షను చిన్న చూపు చూస్తే..
ఉత్కంఠకు తెరపడింది. ఏపీ కొత్త మంత్రివర్గ జాబితా విడుదల అయ్యింది. 25 మందితో జాబితా..(Ministers Gudivada Dadisetti)
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. డబుల్ సెంచరీ స్కోర్ బాదింది. ఢిల్లీ బ్యాటర్లు దంచికొట్టారు.
సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 19వేల 300 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది.(Russia Soldiers Killed News)
ముంబై ఇండియన్స్ కి మరో షాక్ తగిలింది. వరుసగా నాలుగో పరాజయం ఎదురైంది. 7 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టు..