Home » Author »Naga Srinivasa Rao Poduri
ధోనీ అయినా, కోహ్లి అయినా ప్రతి ఒక్కరి ఆలోచనా ధోరణి భిన్నంగా ఉంటుంది. మీ నైపుణ్యాన్ని బట్టి మీరు ఆటలో కొనసాగాలి.
టికెట్ వచ్చిన విషయం తెలియగానే బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా ఆనందంతో డాన్స్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజనులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
IPL 2024 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ మార్చి 22న ప్రారంభమైంది. మే 26 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. మొదటి 21 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. సెకండాఫ్ షెడ్యూల్ను ఇంకా ప్రక�
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పోరాటం సాగిస్తున్న రైతులు తాత్కాలికంగా తమ ఆందోళన విరమించారు.
ఐపీఎల్లో కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఫస్ట్ విన్ సాధించడంతో అతడి ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషనల్ అయ్యారు.
భారత సరిహద్దులో హోలీ సంబరాలు
JNUSU అధ్యక్ష పదవిని దాదాపు 30 సంవత్సరాల తర్వాత వామపక్ష మద్దతు ఉన్న విద్యార్థి సంఘం నుంచి దళితుడు దక్కించుకోవడం విశేషం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.
ఈ అధికారులపై గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాటు ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క లాంటి వాళ్లు తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో ఈడీ సోదాలు
జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ పంపించిన సందేశాన్ని ఆయన భార్య సునీత చదివి వినిపించారు.
కేజ్రీవాల్ జైలు నుంచి సీఎంగా కొనసాగడంపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారి తీవ్రంగా స్పందించారు.
PMLA చట్టం కేజ్రీవాల్ అరెస్ట్పై జేడీ లక్ష్మీనారాయణ
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ సూపర్ గిఫ్ట్ అందుకున్నారు.
నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీకి కమలం పార్టీ గట్టి షాక్ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఆప్ నేతలు
ఇద్దరు నేతల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తున్న రాజమండ్రి రూరల్లో విజయం ఎవరిని వరిస్తుందునేది ఉత్కంఠ రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లతో తెలుగుదేశం పార్టీ శుక్రవారం విడుదల చేసిన మూడో జాబితాలో ట్విస్టు చోటు చేసుకుంది.
మరో 4 పార్లమెంట్, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించాల్సి ఉంది. అంటే ఇంకా మొత్తం 9 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి.
హైదరాబాద్ బేగంపేట రాబరీ కేసులో ధైర్యసాహసాలు చూపించిన మహిళలను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం సన్మానించారు.