Home » Author »Naga Srinivasa Rao Poduri
IPL 2024లో చెన్నె సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య తొలిమ్యాచ్ జరగనుంది.
Keshav Maharaj: కేశవ్ మహారాజ్ రామభక్తుడని అందరికీ తెలిసిందే. అతడు మైదానంలో దిగినప్పుల్లా రామ్ సియా రామ్ పాటను ప్లే చేస్తుంటారు.
గతేడాది టైటిల్ అందించిన ధోని ఈ సీజన్లోనూ కొనసాగుతాడని సీఎస్కే అభిమానులు భావించారు. ధోని కూడా అప్పుడప్నుడు మైదానంలో కనిపించడంతో అతడే కెప్టెన్గా ఉంటాడని అనుకున్నారు.
టీమిండియా యంగ్ ప్లేయర్ జితేష్ శర్మ లక్కీ చాన్స్ కొట్టేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో పంజాబ్ కింగ్స్ జట్టుకు వైస్-కెప్టెన్గా ఎంపికయ్యాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్రోఫీతో కెప్టెన్లు అందరూ దిగిన ఫొటో వైరల్ గా మారింది.
ఆదాయపు పన్ను శాఖ ఫ్రీజ్ చేసిన తమ పార్టీ బ్యాంకు ఖాతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కాంగ్రెస్ అగ్ర నాయకులు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ DSP ప్రణీత్రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
కిడ్నాప్ తన కూతురి ఫొటోను ఫోన్లో చూడగానే భయాందోళనతో ఆ తండ్రి వణికిపోయాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగెత్తాడు.
గాంధీ కుటుంబానికి దూరమైన అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
వాళ్లిద్దరూ ఎందుకిలా చేశారో అంతుపట్టడం లేదు. వాళ్లతో నాకు ఎటువంటి గొడవలు లేవు.
జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మాజీ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ మూడోసారి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసింది.
పార్టీ కోసం కష్టపడే వారికి, జనానికి అండగా ఉండే వారికి టికెట్ ఇవ్వాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలని, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలని ఎమ్మెల్యే ద్వారంపూడి సెటైర్ వేశారు.
మొదట, మీరు నన్ను ఆ పదంతో పిలవడం మానేయండి. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు.
ఫస్ట్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తలపడనుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే CSKకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
గతంలో పులివెందులతో పోటీ పడి జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ఇప్పుడు కొడంగల్తో పోటీపడి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు.
పెనమలూరు టికెట్ పై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సీటుపై టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది.
కొందరిది అధికారి పక్షమైతే.. మరికొందరిది ప్రతిపక్షం. ప్రశ్నించే గొంతులుగా అపోజిషన్ లీడర్లు ప్రజల్లోకి వెళ్తుంటే.. అభివృద్ధి పేరుతో అధికారంలో ఉన్న నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
"పాంచ్ న్యాయ్" పేరుతో 5 అంశాలతో ముసాయిదా మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని..
మేమంతా సిద్దం పేరుతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేయడానికి రెడీ అయ్యారు.