Home » Author »Naga Srinivasa Rao Poduri
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ప్రణీత్రావు ఎవరో కుడా తెలియదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మల్లారెడ్డి యూనివర్సిటీలో అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఆందోళనపై మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి స్పందించారు.
మండే ఎండల తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం లభించింది. రెండు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది.
బీఆర్ఎస్ పార్టీని వీడి తాను బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.
ఫస్ట్ మ్యాచ్ నిర్వహణ క్రికెట్ ఆస్ట్రేలియాకు సవాలుగా మారనుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన పాకిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్కు పెద్దగా ప్రేక్షకులు రాలేదు.
మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారంతో అడిషనల్ ఎస్పీ యతీష్ దేశ్ ముఖ్ నేతృత్వంలో సీ60, సీఆర్పీఎఫ్ బలగాలు ఈ తెల్లవారు జామున కొలమార్క గుట్టల వద్దకు చేరుకున్నాయి.
మోదీ - రాహుల్ మధ్య ముదిరిన మాటల యుద్ధం
పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రజలు తనను వారి అక్కగా ఆదరించారని వీడుకోలు సందేశంలో మాజీ గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, RS ప్రవీణ్ కుమార్ మధ్య డైలాగ్ వార్
బీజేపీ, జనసేన, టీడీపీ ప్రజాగళం సభపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అనాలసిస్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును అభినందిస్తూ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
ఈడీ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయపోరాటం చేయనున్నారు. సుప్రీంకోర్టులో ఆమె రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
మూడు నెలల లోపల దానం నాగేందర్ డిస్క్వాలిఫై కాబోతున్నాడు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన అతడిపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుంది.
బీఆర్ఎస్ నాయకులు ఎట్టకేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? విలువలు విశ్వసనీయత అనే పదాలకు అర్థం చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరు.
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు.
4 రోజులపాటు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
యాదగిరిగుట్ట ఆలయ ఇంచార్జ్ ఈవో రామకృష్ణారావుపై దేవాదాయ శాఖ బదిలీ వేటు వేసింది.
34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్ట్ ను నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
రైతులకు 5 ప్రధాన హామీలతో కిసాన్ న్యాయ్ పేరుతో హామీపత్రాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.