Home » Author »Naga Srinivasa Rao Poduri
వన్డే ప్రపంచకప్ లో శ్రీలంకతో ఈరోజు జరుగుతున్న కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్ తాడోపేడో తేల్చుకోనుంది.
తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో గురువారం సందడి వాతావరణం కనిపిస్తోంది. మంచి రోజు కావడంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు.
సీనియర్లు, యంగ్ ప్లేయర్లతో సమతూకంగా ఉన్న టీమిండియా ఆటలోనే కాదు ర్యాంకుల్లోనూ దుమ్మురేపుతోంది.
వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో 40వ మ్యాచ్ లో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ ముఖాముఖి తలపడుతున్నాయి.
కూకట్పల్లి జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.. మొన్నటి వరకు బీజేపీ ఉండి, లేటెస్ట్ గా పవన్ పార్టీలో చేరి టిక్కెట్ సంపాదించారు.
ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో రికార్డులను తిరగరాశాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్.
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ లో దూసుకుపోతోంది. సమిష్టిగా రాణిస్తూ వరుసగా విక్టరీలు కొడుతోంది. టీమిండియా విజయాల వెనుకున్న సీక్రెట్ ఏంటి?
వైఎస్సార్ తెలంగాణ పార్టీ తమదని, వైఎస్ షర్మిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని గట్టు రామచంద్రరావు అన్నారు.
వన్డే ప్రపంచకప్ 39 మ్యాచ్ లో ఆస్ట్రేలియా, అప్గానిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి.
73 ఏళ్ల వయస్సులో ఆ పెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారని.. శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్లు పుట్టాలని ఎవరూ కోరుకోరని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
తెలుగువారి కోసం రెండు దశాబ్దాలుగా తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా కృషి చేస్తున్నట్లు రమేష్ మునుకుంట్ల చెప్పారు.
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి తన పుట్టినరోజు నాడు సెంచరీ కొడతాడని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ముందే ఊహించారు.
శ్రీలంక పై బంగ్లాదేశ్ గెలుపొందింది
బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, మాడ్యులర్ కన్స్ట్రక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు.
ఫ్యాక్స్ కాన్ కంపెనీని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తీసుకుపోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
వన్డే ప్రపంచకప్ లో మూడు సెంచరీలతో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర సరికొత్త చరిత్ర సృష్టించాడు.
న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర.. వన్డే ప్రపంచకప్ లో దూసుకుపోతున్నాడు. కివీస్ తరపున వన్డే ప్రపంచకప్ ఒకే ఎడిషన్లో 5 సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన మూడో ప్లేయర్ గా నిలిచాడు.
రాష్ట్రంలో 50 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని గతంలో ప్రకటించిన మజ్లిస్.. తాజాగా ఆ ఊసెత్తకపోగా.. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాలతోపాటు కొత్తగా రెండు సీట్లలో పోటీ చేస్తామన్న ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
మొన్న టీడీపీ.. నిన్న టీజేఎస్.. ఈ రోజు వైఎస్ఆర్టీపీ.. ఇలా రోజుకో పార్టీ ఎన్నికల కదన రంగం నుంచి తప్పుకోవడంతో తెలంగాణలో పొలిటికల్ ఫైట్ మూడు పార్టీల మహా సంగ్రామంగా మారుతోంది.
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ దుమ్ము రేపింది. న్యూజిలాండ్ పై సంచలన విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.