Home » Author »Naga Srinivasa Rao Poduri
నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా విషయంలో అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నారు. సర్వేల్లో రోజాకు ప్రతికూల ఫలితాలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. మూడో శాసనసభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది.
నిజానికి గతంలో ఎన్నడూ లేనంతగా రేవంత్రెడ్డికి, ఓవైసీ సోదరులకు మధ్య ఎన్నికల సమయంలో మాటల యుద్ధం జరిగింది.
టెన్త్, ఇంటర్ పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
పరిపాలనా రాజధానిగా చేసి వచ్చే ఎన్నికల్లో తన ముద్ర వేయాలని భావిస్తున్న వైసీపీకి.. క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తుండటంతో జిల్లాలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైని దాటేసిన నగరం.. అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆకాశాన్ని తాకే భవంతులు, అబ్బురపర్చే ఫ్లై ఓవర్లు, ఐటీ రంగానికి కేరాఫ్గా ఉన్న హైదరాబాద్.. మోస్ట్ సేఫెస్ట్ సిటీగా గుర్తింపు సాధించింది.
పటిష్టమైన న్యూజిలాండ్ జట్టును ఓడించి బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది.
ముందు నుంచి అనుకున్నదే జరిగింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ చేసిన తప్పిదం జట్టు ఓటమి కారణం అయిందన్న విమర్శలు వస్తున్నాయి.
కార్మికులను బయటకు తెచ్చేందుకు మొత్తం ఆరు మార్గాలు సిద్ధం చేసుకున్నారు. సమాంతర డ్రిల్లింగ్ మొదటిది కాగా నిలువు డ్రిల్లింగ్ రెండోది. సమాంతరంగా మాన్యువల్ డ్రిల్లింగ్తో పాటు రెండో ఆప్షన్ అయిన వర్టికల్ డ్రిల్లింగ్ విధానంలో సహాయక కార్యక్రమ�
వన్డే ప్రపంచకప్ ముగిసిపోయి దాదాపు వారం కావొస్తున్నా టీమిండియాపై ఓటమిపై రాజకీయ నాయకుల వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. టీమిండియా ఓటమికి మీరు కారణమంటే మీరు కారణమని ఒకరిపై ఒకరు కమెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్కు టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తప్పుబట్టారు.
సురేశ్, రైనా, ప్రజ్ఞాన్ ఓజాకు ఎంఎస్ ధోని తన ఇంట్లో విందు ఇచ్చాడు. ఈ సందర్భంగా రైనాతో ధోని, సాక్షి దంపతులు దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా పరాజయం పాలవడంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వెరైటీగా స్పందించారు.
వన్డే ప్రపంచకప్లో విఫలమైన పాకిస్థాన్ క్రికెట్ టీమ్కు కొత్త కెప్టెన్ వచ్చాడు. చీఫ్ సెలక్టర్, ప్రధాన కోచ్, బౌలింగ్ కోచ్లు కూడా మారారు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా వికెట కీపర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
మహబూబ్నగర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై 10టీవీ చర్చాకార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వాంఖడే స్టేడియం వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫస్ట్ సెమీఫైనల్లో మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించింది.
వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు.