Home » Author »Naga Srinivasa Rao Poduri
డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు. గత ఎన్నికలలో ఐఫ్యాక్ సర్వే ఆధారంగానే నాకు టికెట్ ఇచ్చారా?
రాహుల్ గాంధీ పెద్ద నాయకుడేమీ కాదని, ఆయనను హైలైట్ చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేత ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎవరాయన?
ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.
Satellite Township: హైదరాబాద్ సిటీ రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే నగరం కోటిన్నర జనాభాను క్రాస్ చేసింది. అభివృద్ధిలో భాగంగా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా ట్రాఫిక్తోపాటు కొన్ని ఇబ్బందులు భాగ్యనగరాన్ని వెంటాడుతున్నాయి. దీంతో హైదరాబాద్పై ఒత్తిడి త�
వారానికి ఐదు రోజుల బ్యాంకు పనిదినాలపై ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముందని వాట్సాప్ మెసేజ్ ఒకటి తిరుగుతోంది. ఇది నిజమా, కాదా అని బ్యాంకు ఉద్యోగులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
2015 నుంచి బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో ప్రభుత్వ సెలవు దినాలుగా పాటిస్తున్నాయి. మిగతా శనివారాల్లో కూడా సెలవు ప్రకటించాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు చాలా కాలంగా కోరుతున్నారు.
అయోధ్య శ్రీరాముడి మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులు రామయ్యను దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. అధికార వైసీపీ పార్టీకి ఉత్తరాంధ్రలో మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రస్తుతం రియల్టీ రంగంలోనూ ఈ ట్రెండ్ మొదలైంది. జిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ కూడా చేరింది.
భీమవరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు వేశారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పలుసార్లు గిద్దలూరులో పర్యటించడం, స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్నారాంబాబుకు కోపాన్ని తెప్పించాయి.
సెంచూరియన్ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్నతొలి టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది.
స్టేడియంలో ఎవరు లేని చోట ఏకాంతంగా ముచ్చటలాడుకుంటున్న ఓ ప్రేమజంటను కెమెరా జూమ్ చేసి చూపించేసరికి స్టేడియమంతా కేరింతలతో మార్మోగింది.
దివంగత మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ సోదరుడి కుమారుడైన వట్టి పవన్ నిన్న అమరావతి లో లోకేశ్తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీలో సీట్ల కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి ఉషాశ్రీ చరణ్ సంచలన ప్రకటన చేశారు.
200 యూనిట్లలోపు కరెంటు వాడితే బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని.. కాబట్టి ప్రజలు బిల్లులు కట్టొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.
జగన్ నాకు అన్యాయం చేయలేదు.. కానీ నాకు ప్రయారిటీ ఇవ్వలేదు. కొంత మంది దుర్మార్గమైన మాటలు వినడంతోనే గ్యాప్ వచ్చింది.
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.
యువరాజ్యంలో ఉన్న నేతలు ప్రస్తుతం బలమైన నేతలుగా ఎదిగారు. ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో ఆ నమ్మకం ఉంటుంది.
తెలంగాణలో అభయ హస్తం 6 గ్యారెంటీలకు దరఖాస్తులు పెట్టుకునే వారు ఆధార్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్.. పాస్పోర్ట్ సైజ్ ఫొటో తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి.