Home » Author »Naga Srinivasa Rao Poduri
కేశినేని నానికి వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇస్తే విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీ ఉంటుందని.. ప్రత్యర్థిగా తమ్ముడి కేశినేని చిన్నితో ముఖాముఖి తలపడతారని..
హైదరాబాద్లో ప్రస్తుతం ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంది. భూముల ధరలతోపాటు ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్లోనే ధరలు ఎక్కువగా పెరిగాయి.
త్వరలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తరపున అభ్యర్థులను ఖరారు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ కు త్వరలోనే డిప్యూటీ సీఎంగా పట్టం కట్టనున్నారని తమిళ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.
పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ చేసిన ఫిర్యాదుపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు.
ఇండియన్ రియల్టీ రంగంలో హైదరాబాద్ హాట్స్పాట్గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల వాళ్లు, విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు హైదరాబాద్ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్గా మారింది.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బరిలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
కొన్నేళ్ల క్రితం వరకూ కూడా ఈ దేశంలో ఇదొకటి సాధ్యమంటే.. నమ్మేవారికంటే.. నమ్మనివారే ఎక్కువ. కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యమవుతుంది. కళ్లముందు మహిమాన్విత దృశ్యం కనిపించబోతోంది.
గుంటూరు వెస్ట్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అటు జనసేన, ఇటు బీజేపీ వెస్ట్ టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
సుమారు 100 కోట్ల రూపాయల విలువచేసే విలాసవంతమైన భవంతిని కాజల్ ఝాకు ఆమె ప్రియుడు కానుగా ఇచ్చాడు. ఇంతకీ ఎవరీమె, అంత ఖరీదైన బంగ్లా ఎందుకు ఇచ్చాడు?
తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై నిరసన గళం వినిపించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నానిని తిరువూరు సభకు ఆహ్వానించారు.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వారం రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపోవడం పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో అభ్యర్ధిని బరిలోకి దింపితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఒకవేళ 40 మంది ఎమ్మెల్యేల ఓట్లకు బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు.
ఇండియా, సౌతాఫ్రికా సెకండ్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసింది. ఫస్ట్ టెస్ట్ లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
హై లెవల్ ఆఫీసర్గా.. కీర్తిప్రతిష్టలు తెచ్చుకొని కేసీఆర్తో ప్రశంసలు అందుకున్న ఆమె.. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరికీ బదిలీ కావటం హాట్ టాపిక్గా మారింది.
రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 55 పరుగలకే చాప చుట్టేశారు.
వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
వాహన చోదకులు చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెద్ద ప్రమాదాలను తప్పించుకోవచ్చు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతోంది.